తెలంగాణ
సర్పంచ్ ఎన్నికలు. BRS కీలక నిర్ణయం..!!
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ నిర్వహించే....
అన్ని మండల కేంద్రాల్లో రేషన్కార్డుల పంపిణీ: సీఎం రేవంత్రెడ్డి..
జిల్లాల పరిధిలోని ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, రోజూ కలెక్టర్లు ఏ పనిచేశారో తనకు తెలియజేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. వారి కార్యాచరణ రిపోర్టు రోజూ తనకు పంపించాలన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్....
రేపు టెట్ ఫలితాల విడుదల..
టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET) 2025 జూన్ సెషన్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు ఆధికారిక....
_TG Government: వారికి గుడ్న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
హైదరాబాద్: డయాలసిస్ పేషెంట్లకి రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నూతనంగా 681 మంది డయాలసిస్ పేషెంట్లకు (Dialysis Patients Pension) తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) చేయూత పెన్షన్లని మంజూరు చేయనుంది. ఈ....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ “గిఫ్ట్ ఎ స్మైల్” కార్యక్రమంతో పేద విద్యార్థికి ఆర్ధిక సాయం….
మహబూబ్ నగర్ జిల్లా, తిరుమలగిరి తండాకు చెందిన ప్రతిభావంతమైన నిరుపేద విద్యార్థి చంద్రశేఖర్, పైచదువుల కోసం ల్యాప్టాప్ అవసరం ఉన్న విషయం తెలియడంతో వెంటనే స్పందించిన బీఆర్ఎస్ నాయకులు నాయిని వెంకటేశ్వర రెడ్డి....
మోగనున్న పెళ్లి బాజాలు.. పెళ్లికి మంచి ముహూర్తాలు ఇవే….
ఈ నెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. జులై 26, 30, 31, ఆగస్టు 1, 3, 5, 7, 8, 9,....
కాసేపట్లో భారీ వర్షం….
Jul 21, 2025. తెలంగాణ : హైదరాబాద్లో కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉరుములు,....
ఈటల కొత్త పార్టీ పేరు ఇదే:
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెద్దగా గుర్తింపు ఇవ్వని బీజేపీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తను కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీకి....
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం….
శంషాబాద్ విమానాశ్రయం నుంచి థాయ్లాండ్లోని ఫుకెట్కు వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి శంషాబాద్లోనే ల్యాండ్ అయింది. శనివారం ఉదయం 6:49 గంటలకు 98 మంది....
బోనాలపై కుట్ర.. రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్:
హైదరాబాద్: సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు రాజాసింగ్ని ఘనంగా సత్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు....