తాజా వార్తలు
ప్రయాణికులు షాక్……
హైదరాబాద్: టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. సిటీ బస్సుల్లో ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో అదనపు ఛార్జీలు పెంచుతున్నట్లు పేర్కొంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎస్ప్రెస్,....
తప్పిపోయిన మహిళ మరియు చిన్నారి
గమనిక: ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన స్వప్న (వయసు: 36 సంవత్సరాలు) తన ఒక సంవత్సరం వయసున్న పాపతో కలిసి 2025 సెప్టెంబర్ 27, శనివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు.....
హాజీపూర్లో నకిలీ నోట్ల కలకలం……
మంచిర్యాల: హాజీపూర్ మండలం గుడిపేటలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గుడిపేటలో నోట్ల మార్పిడికి పాల్పడ్డారు. దుండగులు నోట్ల మార్పిడి చేస్తున్న సమయంలో వారిపై అనుమానం వచ్చిన స్థానికులు,....
గ్రూప్-2 ఫలితాలు విడుదల….
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఫలితాలు వెలువడ్డాయి. TGPSC గ్రూప్-2 ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఇవాళ (ఆదివారం) TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. TGPSC గ్రూప్-2లో....
పదేళ్లు సమయం ఇవ్వండి.. న్యూయార్క్ను మరిపించే నగరం కడతా..: సీఎం రేవంత్రెడ్డి.
హైదరాబాద్: ఫ్యూచర్ సిటి పై కొందరూ కావాలనే రాజకీయం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీ అంటూ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.....
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు…..
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఇవాళ(ఆదివారం) బాంబు బెదిరింపు చేశారు దుండగులు. బాంబు ఉందంటూ ఈమెయిల్ పంపించారు దుండగులు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఎయిర్పోర్టు పోలీసులకు....
బీసీలకు 42% శాతం రిజర్వేషన్ జీవో జారీ….
హైదరాబాద్:సెప్టెంబర్ 27 స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కస రత్తు వేగవంతం చేసింది ఈ దిశగా బీసీలకు 42% శాతం రిజర్వేషన్ పై బీసీ సంక్షేమ శాఖ జీవోను శుక్రవారం సాయంత్రం....
తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ….
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ వీసీ సజ్జనార్….. హైదరాబాద్:సెప్టెంబర్ 27 హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీపీ గా వీసీ సజ్జనార్ నియమితుల య్యారు. ప్రస్తుత సీపీ.. సీవీ ఆనంద్....
అంకాపూర్లో డబుల్ బెడ్ రూమ్స్పై దుమారం….
ఆర్మూర్ నియోజకవర్గం అంకాపూర్ గ్రామంలో పంపిణీ చేసిన 92 డబుల్ బెడ్ రూమ్స్పై రాజకీయ దుమారం రేగింది. ఈ ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెచ్చారా? లేకపోతే గత కాంగ్రెస్ ప్రభుత్వం....
కల్లేడి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ…..
ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూరు మండలం కల్లేడి గ్రామంలో బీజేపీ నాయకులు బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. వివిధ అనారోగ్యాలతో....
















