తాజా వార్తలు

వరి సాగులో ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన….

January 21, 2026

  నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, చిమ్మరాజ్‌పల్లి: చిమ్మరాజ్‌పల్లి రైతు వేదికలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రైనర్ ప్రేమలత రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు....

మైనార్టీ గురుకులాల ప్రవేశాల కోసం దరఖాస్తులు….

January 20, 2026

  హైదరాబాద్:జనవరి 20 తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలు మరియు కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో వాలని, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ తెలిపారు.ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరా....

దేశవ్యాప్తంగా రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు….

January 20, 2026

  హైదరాబాద్:జనవరి 20: దేశవ్యాప్తంగా ఎన్ఐటిల్లో బీటెక్,బిఆర్క్, సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్స్ అడ్వాన్సుడ్ కు అర్హత పొందేందుకు బుధవారం నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కాను న్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో....

ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతి….

January 20, 2026

  హైద‌రాబాద్ :జనవరి 20: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఊరట కల్పించింది. ఈసారి కూడా పరీక్షా కేంద్రానికి 5 నిమిషాల వరకు ఆలస్యం గా వచ్చిన విద్యార్థులను....

మునిసిపల్ ఎన్నికలకు ఇన్చార్జిలుగా మంత్రుల నియామకం….

January 19, 2026

  హైదరాబాద్:జనవరి 19 రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో లోక్ సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాధ్యతలు అప్పగించారు. ఒక్కో పార్లమెంటు బాధ్యత ఒక్కోమంత్రికి అప్పగించార రేపటి నుంచి పార్లమెంటు....

హైదరాబాద్‌లో 54 మంది సీఐల బదిలీ.. సీపీ సజ్జనార్ ఉత్తర్వులు…

January 19, 2026

  Jan 19, 2026, హైదరాబాద్ సిటీలో 54 మంది ఇన్‌స్పెక్టర్లను (సీఐలను) బదిలీ చేస్తూ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలలో సీసీఎస్ సైబర్ క్రైమ్స్ నుంచి ఎక్కువ మందిని....

మేడారం- తిరుపతి, కుంభమేళా స్థాయికి: సీఎం రేవంత్ రెడ్డి….

January 19, 2026

  Jan 19, 2026, తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి మేడారం సందర్శించి, తిరుపతి, కుంభమేళా తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. జంపన్నవాగులో నిత్యం నీళ్లుండేలా రామప్ప నుంచి ప్రత్యేక పైప్‌లైన్ వేస్తామని,....

ఫిబ్రవరి రెండో వారంలోనే మునిసీపల్ ఎన్నికలు…

January 19, 2026

  ములుగు జిల్లా జనవరి19: తెలంగాణ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల, మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని....

ఆలూర్ వేయినామాల శ్రీ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.30 లక్షల నిధుల మంజూరుకు హామీ…

January 18, 2026

  ఆలూర్ మండలంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న వేయినామాల శ్రీ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.30 లక్షల నిధులు మంజూరు చేయనున్నట్లు హామీ లభించింది. ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం ఆర్మూర్ మాజీ వైస్....

గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ క్రీడలు….

January 17, 2026

A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : ఈరోజు జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ క్రీడ ప్రాతికార గ్రామస్థాయి నుండి మండల స్థాయి....

Previous Next