తాజా వార్తలు

గ్రామ దేవతలకు గంగాజల అభిషేకం…

June 29, 2025

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలంలోనీ మిర్ధపల్లి గ్రామములో గ్రామదేవతలకు గ్రామ ప్రజల సమక్షంలో గంగాజల అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో....

ఇంద్రప్రస్థపై బురదజల్లే వారికి చట్టమే బుద్ధి చెప్తుంది…

June 29, 2025

*ఇంద్రప్రస్థపై బురదజల్లే వారికి చట్టమే బుద్ధి చెప్తుంది…. *యజమాని గట్టు శ్రీనివాస్… A9 న్యూస్ ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ శివారులోని పెర్కిట్ గ్రామంలో అభివృద్ధి చేస్తున్న ఇంద్రప్రస్థ వెంచర్పై కొంత మంది వ్యక్తులు తప్పుడు....

అమిత్ షా బహిరంగ సభను విజయవంతం చేయాలి….

June 28, 2025

JAKRANPALLY A9 News : రెండు దశబ్దలుగా తెలంగాణ పసుపు రైతుల ఆధ్వర్యంలో ఉద్యమించి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ కృషితో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించుకున్న పసుపు బోర్డు కల నెరవేరిన....

ఎస్సారెస్పీ(SRSP)బ్యాక్ వాటర్ పర్యాటక ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

June 28, 2025

డొంకేశ్వర్ మండలం చిన్న యానం గ్రామం ఎస్సారెస్పీ(SRSP)బ్యాక్ వాటర్ పర్యాటక ప్రాంతాన్ని అటవీశాఖ అధికారులు మరియు గ్రామస్తులతో కలిసి సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కల్పించే సౌకర్యాలు మరియు భద్రత....

1,50,000 రూపాయల LOC అందజేసిన మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

June 28, 2025

భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన ఎంపల్లి గంగామణి హృద్రోగ సమస్య తో బాధపడుతూ చికిత్స కొరకు నిమ్స్ హాస్పిటల్ లో చేరగా చికిత్స కొరకు LOC అవసరమౌడంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే....

డాక్టర్ భూమ్ రెడ్డి గారికి పద్మశ్రీ ఇవ్వాలి

June 28, 2025

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరీంనగర్ :తెలంగాణలోనే మొట్టమొదటి జనరల్ సర్జన్, కరీంనగర్ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ భూమ్ రెడ్డి గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని తెలంగాణ....

ట్రాఫిక్ బారి కేడ్లు అందచేసిన సన్ రైస్ సూపర్ స్పెషలిటీ యాజమాన్యం

June 28, 2025

సన్ రైజ్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ యాజమాన్యం Dr ఛిద్రవర్ రాఘవేందర్ (ఆర్థోపెడిషన్ ), Dr వినయ్ దనపాల్ ( ఎండో క్రైనాలోజిస్ట్ ) లు 20 ట్రాఫిక్ బారి కెడ్ లు ట్రాఫిక్....

నిజామాబాద్ జిల్లా హోంగార్డ్స్ విభాగానికి వులెన్ జాకెట్స్ ప్రధానం చేసిన పోలీస్ కమిషనర్

June 28, 2025

వర్షాకాలం మరియు చలికాలంలో విధుల నిర్వహణ కష్టం అవుతదన్న ముందు జాగ్రత్తలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐపీఎస్., గారు నిజామాబాదులోని 369 మంది హోంగార్డ్స్ కు వులెన్....

Previous