తాజా వార్తలు

ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ రాక:

  *పిసిసి రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి వెల్లడి. ఎ9 న్యూస్ నర్సాపూర్ ఏప్రిల్ 3 : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయి కృష్ణ గార్డెన్స్ లో రేపు 4-4-2025 ...

ప్రజా హితం కోరే ప్రజా ప్రభుత్వం ,ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలి:

  *అడవులు లేకపోతే వర్షాలు లేవు ఆక్సిజన్ లేదు. ఎ9 న్యూస్ మెదక్/సిద్దిపేట ఏప్రిల్ 3: మిత్రులారా పర్యావరణ విత్తలారా, బుద్ధిజీవులారా, మేధావులారా గత కొన్ని రోజులుగా హైదరాబాదులోని రెండు విశ్వవిద్యాలయాలు ఉస్మానియా ...

లోకల్ ఎమ్మెల్సీ నామినేషన్లకు రేపే లాస్ట్ డేట్:

  హైదరాబాద్: ఏప్రిల్ 03 హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీఎన్నిక ఆసక్తిగా మారింది. రేపటితో నామినేషన్ల,గడువు ముగియనుండగా పోటీ విషయంలో ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు ఎలాంటి నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం ...

ACB: 15 మంది ప్రభుత్వ ఉద్యోగుల పై కేసులు నమోదు.. సంచలన విషయాలు వెల్లడి:

  అవినీతి నిరోధక శాఖ చేపట్టిన దాడులలో మార్చి నెలలో 15 కేసులు నమోదు చేసి విచారించినట్లు ఏసీబీ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు మార్చి నెల వివరాలు వెల్లడిస్తూ పత్రిక ప్రకటన ...

ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీమంత్రి వి శ్రీనివాస్ గౌడ్:

  *తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు.* దీనిపై గవర్నర్ దగ్గర సంతకం పెట్టించి అమల్లోకి తీసుకురావాలి. క్యాబినెట్ లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వండి. స్థానిక సంస్థల్లో కూడా ఆ ...

బీఆర్ఎస్ పార్టీ సంచలన ప్రకటన. :

  హెచ్ సీ యూ 400 ఎకరాల భూములను ఎవరు ఒక ఇంచు కూడా కొనవద్దు . తిరిగి మూడేళ్ళలో మేము అధికారంలోకి వస్తున్నాం. రేవంత్ రెడ్డి మాయ మాటలు నమ్మి ఎవరైనా ...

జాతీయ రహదారిపై కారు బోల్తా:

    A9 / ఇందల్వాయి,03.   నిజామాబాద్ జిల్లా మండలం పల్లి గ్రామ శివారులో గల జాతీయ రహదారి 44 పై డివైడర్ ను కారు (టి.ఎస్.08 ఈ.జడ్.1814.)ఢీకొని పల్టీ కొట్టడం ...

సోనియా – రాహుల్ గాంధీ లను కలుసుకున్న టీ కాంగ్రెస్ నేతలు:

కాంగ్రెస్ అధినేతలు సోనియాగాంధీ రాహుల్ గాంధీ లను గురువారం టీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా కలుసుకున్నారు. టీ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ...

వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.:

  *అనుకూలంగా 288. *వ్యతిరేకంగా 232 ఓట్లు దిల్లీ: సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్ష ఇండియా కూటమి, ఎంఐఎం తదితర పక్షాల ఆరోపణలను, విమర్శలను ...

శాంతి చర్చలకు వస్తాం.. కేంద్రానికి మావోయిస్టుల లేఖ:

  మావోయిస్టులు ఒక్కసారిగా తమ స్వరం మార్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే మావోయిస్టులు తాజాగా శాంతి చర్చల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమని ఓ లేఖ విడుదల చేశారు. ...