తాజా వార్తలు
కిష్టాపూర్ గ్రామంలో నెల పాతీయా:
A9 న్యూస్ ప్రతినిధి తూప్రాన్, జూలై 5 : మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పరిధిలోని కిష్టాపూర్ గ్రామ శివారులో లక్ష్మప్ప ఆధ్వర్యంలో నెల పాతీయా ఆరాధన భక్తి భజనలు కీర్తనలు కార్యక్రమంలో ఉంటాయని, ....
సరిపోదా శనివారం-షాద్ నగర్ ఏసిపి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆగే చల్….
ప్రతి శనివారం పోలీస్ పరేడ్. లెఫ్ట్.. రైట్ అంటూ కదం తొక్కుతున్న పోలీసన్నలు. సరిపోదా శనివారం.. ఇదేదో నాని సినిమాలే అనిపిస్తుంది కదూ.. కానీ ఇది సినిమా కాదు పోలీసుల విధి నిర్వహణలో భాగం.....
పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ బాధితుల చేతికి….
*CEIR పోర్టల్ సాయంతో ఆర్మూర్ పోలీసుల చర్య. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో టెలిఫోన్లు పోయినట్లు ఫిర్యాదు చేసిన బాధితులకు, CEIR (సెంట్రల్ ఈక్వయిప్మెంట్ ఐడెంటిటీ....
అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తూ కొన్ని బ్యాంకులు నిర్ణయం…
*ఇది నిజంగా ఖాతాదారులకు శుభావార్త. కెనరా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జులై 1 నుంచి, BOB జులై 2 నుంచి, ఇండియన్ బ్యాంకు జులై 7వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు....
హైడ్రాకు మరోసారి మొట్టికాయలు వేసిన తెలంగాణ హైకోర్టు…
అక్రమ నిర్మాణాలు కూల్చడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా అంటూ హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు సున్నం చెరువు వద్ద ఎలాంటి సర్వే నిర్వహించకుండా, నోటీసులు....
క్షత్రియ పాఠశాలలో వనమహోత్సవం….
*విద్యార్థుల చేత మొక్కలు నాటింపు. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీ క్షత్రియ పాఠశాలలో రుతుపవనాల ప్రారంభాన్ని పురస్కరించుకొని వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు....
టీజీఎంఆర్ఎస్/జేసీ ఆర్మూర్ బాలుర విజయగాథ:
*ఐఐఐటి లో అడుగుపెట్టిన ముగ్గురు విద్యార్థులు. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: తెలంగాణ టీజీఎంఆర్ఎస్/ గురుకుల ఇంటర్మీడియట్ కళాశాల (TGMRS/JC) ఆర్మూర్ బాలుర శాఖకి చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన భారత ఇన్స్టిట్యూట్....
మోడల్ స్కూల్ తో IIIT స్వాదీనం చేసుకున్న విద్యార్థులు.:
జక్రంపల్లి మండలంలోని మోడల్ స్కూల్ లో చదివినటువంటి 15 మంది విద్యార్థులు 500 మార్కులకంటే ఎక్కువ తెచ్చుకొని, బాసర లోని IIIT లో సీట్ లు తెచ్చుకోవడం గర్వకారణమని ప్రిన్సిపాల్ సుధారాణి అన్నారు,....
ఘనంగా ఆషాడం గోరింటాకు కార్యక్రమం నిర్వహణ
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో ఘనంగా ఆషాడం గోరింటాకు కార్యక్రమం నిర్వహణ. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాఠశా లలో....
గ్రూప్-1లో తెలుగు అభ్యర్థులపై వివక్ష అపోహే..
హైకోర్టులో టీజీపీఎస్సీ వెల్లడి. హైదరాబాద్:జూలై 4; గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను తెలుగు మాధ్యమంలో రాసిన విద్యార్థుల పట్ల వివక్ష చూపారన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని.. అది వట్టి అపోహ మాత్రమే అని....