తాజా వార్తలు

అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు:

  బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల నేటి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు ...

జాతీయ రహదారుల నిర్మాణానికి భూ సేకరణ వేగవంతం చేయండి : కిషన్ రెడ్డి.

  హైదరాబాద్:ఏప్రిల్ 07 తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి. ...

పేదోడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనం:

  హైదరాబాద్:ఏప్రిల్ 06 తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో పర్యటించారు. ఈ సంద ర్భంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారి కష్టసుఖాల ...

సీతారాముల కల్యాణం.. కమనీయం భారీగా తరలివచ్చిన భక్తులు..:

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తజనం, అర్చకులు సీతారాముల కల్యాణం జరిపించారు. ఆర్మూర్ సిద్దుల గుట్ట ...

కంచె గచ్చిబౌలి స్థలం విషయంలో ప్రతిపక్షాల అనవసర రాద్ధాంతం – టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ .

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని సిద్దుల గుట్టపై టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు కంచె గచ్చిబౌలి స్థల వివాదంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న, కెసిఆర్, వర్కింగ్ ...

తూప్రాన్ లో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు:

  ఎ9 న్యూస్ తూప్రాన్, ఏప్రిల్, 6.   తూప్రాన్, పడల్‌పల్లి లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు భూమన్నగరి ...

సన్నబియ్యంతో పేదవారి కడుపు నింపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం:

  గుండ్రెడ్డిపల్లి, ఇస్లాంపూర్ లలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన ఉమ్మన్నగారి భాస్కర్ రెడ్డి* A9 న్యూస్ తూప్రాన్ ఏప్రిల్ 6 సన్నబియ్యంతో పేదవారి కడుపు నింపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం ...

మైనంపల్లి రోహిత్ రావు సీతారాముల కళ్యాణం ఉత్సవం కు హాజరు:

  ఎ9 న్యూస్ ఏప్రిల్,6   ఆదివారం మెదక్ పట్టణం లోని శ్రీ కోదండ రామాలయం లో జరిగిన సీతారామ చంద్రుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని పట్టు వస్త్రాలు హాజరైనట్లు తెలిపారు.

సిద్దుల గుట్టపై సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరైన టీపీసీసీ అధ్యక్షులు,:

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్దుల గుట్టపై శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవంలో సతి సమేతంగా పాల్గొన్న టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ ...

మొట్టమొదటిసారిగా చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు:

  *పట్టున్న టిఆర్ఎస్ నాయకుల పోటీల మధ్య ఆవిర్భావ దినోత్సవం. A9 న్యూస్ ,మాసాయిపేట, ఏప్రిల్ 6: మెదక్ జిల్లా ,మాసాయి పెట మండలం, చెట్లతిమ్మాయి పల్లి గ్రామంలో 249 భూత్ లో ...