తాజా వార్తలు
పాలకుర్తి మండలం వావిలాల దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి చేరిన మృతుల సంఖ్య
A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: జనగామ జిల్లా: పాలకుర్తి మండలం వావిలాల దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి చేరిన మృతుల సంఖ్య వెలికట్ట గ్రామ శివారు టికె తండాకు చెందిన ...
తెలంగాణను ఆదుకోండి…! ప్రధానికి సీఎం రేవంత్ లేక
A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. అధికారులతో మాట్లాడి ...
ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ
A9 న్యూస్: ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ కుండపోత వర్షాల కారణంగా విజయవాడ నగరం ముంపునకు గురైంది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల ద్వారా వరద ముంపు ప్రాంతాల్లో ఆహారాన్ని జారవిడిచే ...
తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం
A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం తెలుగు రాష్ట్రాల్లో వరదలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన పెన్షన్ నుంచి 2 రాష్ట్రాల ...
భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రాంతాలను ముఖ్యమంత్రి
A9 న్యూస్ హైదరాబాద్: గత మూడు రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. పలు ప్రాంతాల్లో బాధితులతో స్వయంగా మాట్లాడారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ...
గోదావరికి భారీ వరద.. ఎస్సారెస్పీలో 41 గేట్లు ఎత్తివేత
A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కు వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రతో పాటు మంజీరా నుంచి 3.14 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో మొత్తం 42 ...
వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు: మంత్రి దామోదర
A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు: మంత్రి దామోదర తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి దామోదర ...
చెరువుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్గా రంగనాథ్..!
A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: చెరువుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్గా రంగనాథ్! ‘హైడ్రా’ కమిషన్ రంగనాథ్ను హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన కమిటీకి ఛైర్మన్గా నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ ...
ఇది కుంభకర్ణ ప్రభుత్వం: కేటీఆర్
A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: ఇది కుంభకర్ణ ప్రభుత్వం: కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం 27 ఆగస్టు నాడు పలు తెలంగాణ ...
కవితకు బెయిల్ వస్తే 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు.. వరదలు వస్తే ఒక్కరు లేరు: సీఎం రేవంత్ రెడ్డి..
A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో మండిపడ్దారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వరదలపై బీఆర్ఎస్ బురద రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే ...