తాజా వార్తలు
సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం.. న్యాయమూర్తికి కృతజ్ఞతలు : కేటీఆర్.
హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ అనర్హత పిటిషన్లపై మూడు....
విద్యార్థులు అలర్ట్.. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు చివరి అవకాశం….
TG Inter Admissions: తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును మరొకసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE). 2025-26 విద్యా సంవత్సరానికి ఈ ప్రవేశాల గడువు....
ప్రభుత్వానికి కాళేశ్వరం నివేదిక…..
హైదరాబాద్: కాళేశ్వరం ఆయకట్టుకు సంబంధించి విచారణ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్, కమిషన్ నివేదికను సమర్పించింది, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ కు నివేదిక అందజేసింది, 2024 మార్చి....
తెలంగాణ యూనివర్సిటీ కి నూతనంగా ఇంజనీరింగ్ కళాశాలఏర్పాటు…
– సీఎం కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల చిరకాల కల నెలవేరిన వేల, సంబరాలు జరుపుకున్న విద్యార్థులు, నిజామాబాద్ జిల్లాలో 30....
ఉపఎన్నికలు ఖాయం, సిద్దంగా ఉండండి..
ఎమ్మెల్యేల అనర్హత అంశం పైన సుప్రీం కోర్టు తీర్పు కీలకంగా మారుతోంది. అనర్హత పిటీషన్ ల పై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనర్హత పిటీషన్ల పైన సుదీర్ఘ....
ఎంపీ సొంత నిధులతో ఐదు గ్రామాలకు ఐమెక్స్ సోలార్ లైట్స్ మంజూరు….
ఐదు గ్రామాల ప్రజలు ఎంపీ రఘునందన్ రావుకి హర్షం వ్యక్తం. ఎ9 న్యూస్, మాసాయిపేట ,మెదక్ ,జులై 31 మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలంలో ఐదు గ్రామాలకు చెట్లా తిమ్మాయిపల్లి, రామంతపూర్,....
ఆర్మూర్లో మోసపు వ్యాపార షాప్ – తిరుమల ట్రేడర్స్ యజమాని పరారీ
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్, జూలై 31: ఆర్మూర్ పట్టణంలో “తిరుమల ట్రేడర్స్ (ఆర్డర్స్ సప్లయర్స్)” పేరుతో ఇటీవల ఓ షాప్ ప్రారంభించి ప్రజలను మోసగించిన సంఘటన వెలుగు చూసింది. ఈ షాప్ నిర్వాహకుడు....
రాష్ట్రంలో కొత్త డిస్కమ్ ఏర్పాటుకు CM రేవంత్ నిర్ణయం….
Jul 31, 2025, తెలంగాణ : రాష్ట్రంలో మరో కొత్త డిస్కమ్ ఏర్పాటుకు CM రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ శాఖ ప్రక్షాళనకు అవసరమైన సంస్కరణల అమలుకు సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా....
నేడు ‘కాళేశ్వరం’ కమిషన్ నివేదిక….
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. నివేదిక తీసుకునేందుకు గురువారం ఉదయం 9 గంటలకు తమ....
సైబర్ వారియర్స్కు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు ….
నిజామాబాద్, జూలై 30: డిజిటల్ యుగంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాల నిరోధం కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ వారియర్స్కు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం బుధవారం....















