హైదరాబాద్
అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరమ్మాయిల దుర్మరణం….
హైదరాబాద్:డిసెంబర్ 29 అమెరికాలో కారు లోయలో పడడంతో ఇద్దరు తెలంగాణ యువతులు మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…. మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పులఖండం మేఘనారాణి(25), కరీంనగర్ జిల్లా....
అసెంబ్లీ చేరుకున్న కేసీఆర్…
గజ్వేల్ నుండి హైద్రాబాద్ లో ఉన్న అసెంబ్లీకి చేరుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వాగతం పలికిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుఅసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు నంది నగర్ నివాసం నుండి....
తెలంగాణ జిల్లాలను వణికిస్తున్న చలి….
హైదరాబాద్:డిసెంబర్ 29 తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోయింది. అనేక జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు రికార్డవుతు న్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ఉదయం ఎండ వచ్చేవరకు బయటకు రావాలంటేనే....
ఆర్టీసీలో పోస్టులకు 30 నుంచి దరఖాస్తుల స్వీకరణ….
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో ఉద్యోగాలకు ఈ నెల 30 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలంగాణ పోలీసు నియామక మండలి సంచాలకులు వి.వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీలో 84 ట్రాఫిక్....
కొత్త ఏడాది వేడుకలకు మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం….
కొత్త ఏడాది వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవో జారీ చేసింది. డిసెంబర్ 31వ తేదీన జరిగే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా, అలాగే....
ఉద్యోగుల సమస్యలపై స్పెషల్ ఫోకస్.. సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఇవాళ(మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆయా శాఖల్లో పనులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. శాఖల మధ్య....
అసెంబ్లీకి వచ్చే దమ్ముందా….
కేసీఆర్కి భట్టి విక్రమార్క స్ట్రాంగ్ సవాల్… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని....
నటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు…
ఎ9 న్యూస్ డెస్క్ ,హైదరాబాద్, డిసెంబర్ 23 : ఈ నెల 27 ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ముందు హాజరు అవ్వాలని నోటీసులు.. నిన్న దండోరా సినిమా ప్రీ రిలీజ్....
అనుకున్న సమయానికి మేడారం పనులన్నీ పూర్తి చేస్తాం….
తాత్కాలిక పనులు కాకుండా శ్వాశత పనులను చేపట్టాం… ఎ9 న్యూస్ డెస్క్, హైదరాబాద్ ,డిసెంబర్ 23 : 200 సంవత్సరాలు చెక్కుచెదరకుండా అమ్మవార్ల పునరుద్ధరణ పనులు.ఆదివాసి గిరిజనుల మనోభావాలు దెబ్బతినకుండానే పనులు పూర్తి.....
ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు సోషల్ మీడియాలో వైరల్-స్పందించిన మంత్రి సీతక్క….
l ఎ9 న్యూస్ డెస్క్, హైదరాబాద్, డిసెంబర్ 23 : గ్రామ పంచాయతీ నిధుల నిర్వహణకు కొత్త డిజిటల్ రూల్స్… డిజిటల్ చెల్లింపులే నిబంధన: 15వ ఆర్థిక సంఘం (XV-FC) మరియు రాష్ట్ర గ్రాంట్ల....














