హైదరాబాద్
దేశవ్యాప్తంగా రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు….
హైదరాబాద్:జనవరి 20: దేశవ్యాప్తంగా ఎన్ఐటిల్లో బీటెక్,బిఆర్క్, సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్స్ అడ్వాన్సుడ్ కు అర్హత పొందేందుకు బుధవారం నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కాను న్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో....
ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతి….
హైదరాబాద్ :జనవరి 20: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఊరట కల్పించింది. ఈసారి కూడా పరీక్షా కేంద్రానికి 5 నిమిషాల వరకు ఆలస్యం గా వచ్చిన విద్యార్థులను....
మునిసిపల్ ఎన్నికలకు ఇన్చార్జిలుగా మంత్రుల నియామకం….
హైదరాబాద్:జనవరి 19 రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో లోక్ సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాధ్యతలు అప్పగించారు. ఒక్కో పార్లమెంటు బాధ్యత ఒక్కోమంత్రికి అప్పగించార రేపటి నుంచి పార్లమెంటు....
హైదరాబాద్లో 54 మంది సీఐల బదిలీ.. సీపీ సజ్జనార్ ఉత్తర్వులు…
Jan 19, 2026, హైదరాబాద్ సిటీలో 54 మంది ఇన్స్పెక్టర్లను (సీఐలను) బదిలీ చేస్తూ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలలో సీసీఎస్ సైబర్ క్రైమ్స్ నుంచి ఎక్కువ మందిని....
అత్యంత పేదలకు ఆర్థిక సాయం.. అర్హులు ఎవరంటే?…
Jan 16, 2026, తెలంగాణలో అత్యంత పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమిస్తారు. సాగు భూమి లేని, స్థిర ఆదాయం రాని, రోజువారీ కూలిపై....
కొత్త సర్పంచ్లకు శిక్షణ.. ఒక్కొక్కరికి రూ.5,000 ఖర్చు….
Jan 16, 2026, తెలంగాణ : రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 21 వరకు శిక్షణ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాలోని....
సంక్రాంతి పండగకు ఊరు వెళ్ళేదెలా….
పలు బస్టాండ్ లో ప్రయాణికుల అవస్థలు… హైదరాబాద్:జనవరి 10 సంక్రాంతి పండుగ హడావు డి మొదలైంది ప్రధానంగా నగరాల నుంచి పల్లెలకు వెళ్లే జనం శుక్రవారం సాయంత్రం నుంచే క్యూ కట్టారు. దీంతో....
పదవ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి నుంచి స్నాక్స్…
హైదరాబాద్:జనవరి 08 తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం వేళ ఉచితంగా స్నాక్స్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, ఫిబ్రవరి 16వ తేదీ....
సంక్రాంతి పండుగకు ప్రత్యేక అదనపు రైళ్లు….
హైదరాబాద్:జనవరి 06 ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది ఇప్పటికే ప్రకటించిన రైళ్లకు అదనంగా మరో పదకొండు రైళ్లను నడపనున్నట్లు ఓ ప్రకటనలో....
మేడారం భక్తులకు టోల్ గేట్ భారం….
హైదరాబాద్:జనవరి ,06: మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు టోల్ గేట్ లో చెల్లింపులు అదనపు భారం కానున్నాయా? 2026 జనవరి 28 నుంచి 31 వరకు కోట్లాది భక్తులు తరలివచ్చే క్రమంలో....















