హైదరాబాద్
మరోసారి చర్చలు.. విఫలమైతే రేపటి నుంచి కాలేజీలు బంద్…..
హైదరాబాద్:సెప్టెంబర్ 14: తెలంగాణలో తేదీ 15 సోమవారం నుంచి వృత్తి విద్యా కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తామని,తెలంగాణ ఉన్నంత విద్య సంస్థల ఫెడరేషన్ ఆదివారం సంచలన ప్రకటన చేసింది, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని....
ఎస్బిఐ లో 122 స్పెషలిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్…..
హైదరాబాద్:సెప్టెంబర్ 14 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబాయి రెగ్యులర్ ప్రాదిపాదికన ఖాళీగా ఉన్న 122 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో మేనేజర్, డిప్యూటీ....
రోడ్లపై చెత్త వేస్తే 8 రోజులు జైలు శిక్ష…..
హైదరాబాద్:సెప్టెంబర్ 14 హైదరాబాద్లో రోడ్డుపై చెత్త వేయడం సర్వసాధార ణమే కదా! అని తేలికగా తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఇకపై అలా చేస్తే జరిమానాతో సరిపోదు, ఏకంగా 8 రోజుల పాటు.. జైలు....
ఈఎంఐ కట్టలేదా? ఇక మీ ఫోన్ లాక్ అయ్యే ప్రమాదం! – ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు సిద్ధం…
రుణం తీసుకుని మొబైల్ ఫోన్ కొనుగోలు చేసి, బకాయిలు చెల్లించని వినియోగదారుల ఫోన్లను దూరం నుంచే లాక్ చేసే అవకాశం ఉన్న నూతన మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సిద్ధం....
ఐదెకరాలలోపు భూములున్న రైతులకు శుభవార్త..
తెలంగాణలో సాదా బైనామా భూములున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాదా బైనామా దరఖాస్తుల క్రమబద్దీకరణ కోసం తెలంగాణ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెంబర్ 106) బుధవారం జారీ....
దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్.. 15, 16 తేదీల్లో ప్రవేశ ప్రక్రియ..
హైదరాబాద్, సెప్టెంబర్ 12 : 2025-26 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ను గురువారం ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. శుక్రవారం దోస్త్ వెబ్సైట్లో కాలేజీల్లోని....
11 ఏళ్లు.. 3 నోటిఫికేషన్లు.. కానీ ఇంకా ఒకే ఒక్క నియామకమూ లేదు”…..
గ్రూప్-1 నియామకాలు తెలంగాణలో ఎంత సంక్లిష్టంగా మారిపోయాయో, టీఎస్పీఎస్సీ (TSPSC) వ్యవస్థపై అభ్యర్థుల్లో ఉన్న అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన పాయింట్లను సంక్షిప్తంగా విశ్లేషిస్తాను: ✅....
భారత ఉపరాష్ట్రపతి గా రాధాకృష్ణన్….
హైదరాబాద్:సెప్టెంబర్ 09 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణ గెలుపొందారు మొత్తం 781 మంది సభ్యులకు గాను 767 మంది పార్లమెంటు సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత....
అల్లు కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్…..
హైదరాబాద్: ప్రఖ్యాత సినీ నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారి కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు పరామర్శించారు. హాస్యనటుడు పద్మశ్రీ డా. అల్లు రామలింగయ్య గారి....
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు అస్వస్థత..
హైదరాబాద్:సెప్టెంబర్ 06 సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం ఆయన శ్రీశైలం వెళ్లి వస్తుండగా అస్వస్థతకు గురైనట్టు సమాచారం.....
















