హైదరాబాద్

తెలంగాణ పోలీస్ వెబ్సైట్లు హ్యాక్ చేసిన బెట్టింగ్ మాఫియా…..

December 5, 2025

  సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ వెబ్ సైట్లు హ్యాక్ ఏకంగా పోలీస్ కమిషనరేట్ల వెబ్ సైట్లు హ్యాక్ చేసిన బెట్టింగ్ సైట్ల ముఠా పది రోజులుగా పనిచేయని సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ వెబ్ సైట్లు.కమిషనరేట్....

గ్లోబల్ సమ్మిట్ పై తెలంగాణ సర్కార్ ఫోకస్…..

December 5, 2025

  హైదరాబాద్:డిసెంబర్ 05 భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ఏజెండాగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది, ఈనెల 8,9, తేదీల్లో హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా....

త్వరలో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీఎం రేవంత్ రెడ్డి….

December 4, 2025

  హైదరాబాద్:డిసెంబర్ 04 రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార అధికారంలోకి వచ్చాక యువత ఆకాంక్షలను గుర్తించి 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని త్వరలోనే 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్....

ఈనెల 9న కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు,…..

December 4, 2025

  హైదరాబాద్:డిసెంబర్ 04 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోనే టెండర్లు ఆహ్వానించింది. మాజీ ప్రధానమంత్రి సోనియా గాంధీ, పుట్టిన రోజు డిసెంబర్ 9న సచివాలయంలో....

తెలంగాణలో తొలి మహిళా ఫుట్ బాల్ అకాడమీ…….

December 3, 2025

  హైదరాబాద్:డిసెంబర్ 03 తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో క్రీడారంగానికి సంబంధించి కీలక అడుగు పడనుంది. దేశంలోనే తొలి మహిళా ఫుట్ బాల్ అకాడమీ తెలంగాణలో ఏర్పాటు కానుంది. హంకాంగ్ తరవాత ప్రపంచంలోనే రెండో....

ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం లు….

December 3, 2025

  హైదరాబాద్:డిసెంబర్ 03 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర ప్రగతికి, పెట్టుబడుల ఆకర్షణకు అత్యంత కీలకంగా భావిస్తున్న తెలంగాణ ఫ్యూచర్ సిటీ....

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నేడు టిపిసిసి కీలక భేటీ….

December 2, 2025

  హైదరాబాద్:డిసెంబర్ 02 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత సమావేశం ఈరోజు గాంధీభవన్‌లో జరగనుంది. పార్టీ చీఫ్ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ....

డిజిటల్ అరెస్టులపై దేశవ్యాప్తంగా సీబీఐ విచారణ.. తెలంగాణ సహా రాష్ట్రాలకు సుప్రీంనోటీసులు….

December 2, 2025

  దేశంలో పెరిగిపోతున్న డిజిటల్ అరెస్టుల మోసాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ అరెస్టు మోసాలపై దేశవ్యాప్తంగా సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీబీఐ విచారణకు....

తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు….

December 2, 2025

  శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర లాంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26వ....

మార్చి 16 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు…

December 2, 2025

  హైదరాబాద్:డిసెంబర్ 02 తెలంగాణ రాష్ట్రంలో 2026 సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మార్చి 13తో ఇంటర్మీడియ ట్ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో వెంటనే....

Previous Next