తెలంగాణ
తెలంగాణలోకి సీబీఐ ఎంట్రీ….
సీబీఐ చేతికి మూడు కీలక కేసులు. హైదరాబాద్:సెప్టెంబర్ 03* తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేం దుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించేందుకు రేవంత్....
బీసీ రిజర్వేషన్ తేలాకే స్థానిక ఎన్నికలు…..
స్థానిక ఎన్నికలకు మరింత ఆలస్యం. హైదరాబాద్:సెప్టెంబర్ 03 తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేదని తెలుస్తుంది,ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది,BCలకు 42%....
ఏజెన్సీ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన…..
హైదరాబాద్:సెప్టెంబర్ 03 కొన్ని ఏళ్లుగా గుడిసెల్లోనే గడిపిన గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి, భద్రాది కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి....
ఆర్మూర్ మైనారిటీ బాలికల గురుకులంలో ప్రతిభా పాటవ పోటీలు….
A9 న్యూస్ ,సెప్టెంబర్ 03, ఆర్మూర్ పట్టణంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం ఈనాడు ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. “శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశ ప్రయాణం” అనే అంశంపై విద్యార్థులు....
సుపోషిత్ గ్రామ పంచాయితీ అభియాన్ కార్యక్రమం – నల్లూరులో పరిశీలన…..
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: ముప్కాల్ మండలంలోని నల్లూరు గ్రామంలో సుపోషిత్ గ్రామ పంచాయితీ అభియాన్ కార్యక్రమం భాగంగా నిజమాబాద్ జిల్లా కేంద్ర బృందం అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించింది. ఈ సందర్భంగా గర్భిణీ....
తిరుపతి దేవాలయం టెంపుల్ మూసివేత…..
ఎ9 న్యూస్, తిరుపతి ట్రస్ట్ ,సెప్టెంబర్ 2: చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదిన వీఐపీ దర్శన సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు. సెప్టెంబర్ 7వ తేదిన చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం....
కవితపై బిఆర్ఎస్ కఠిన నిర్ణయం – పార్టీ నుంచి సస్పెన్షన్…..
A9 న్యూస్ హైదరాబాద్: బిఆర్ఎస్లో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. క్రమశిక్షణ కమిటీ నేరుగా తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ లోపల, బయట....
నందీశ్వర గణేష్ మండలి వద్ద గణపతి రుద్ర హోమం……
ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఐ, ఎంవిఐ. ప్రత్యేక పూజలో పాల్గొన్న పాత్రికేయులు. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ కుక్కల గుట్ట, 20వ వార్డు నందీ కాలనీలో....
ధర్పల్లి మండలంలో కత్తెర పోట్ల కలకలం – నలుగురికి గాయాలు….
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో కత్తెర పోట్ల సంఘటన కలకలం రేపింది. ఎన్టీఆర్ కాలనీకి చెందిన వడ్ల దాసు అర్ధరాత్రి సమయంలో ఊహించని రీతిలో దాడి....
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో విద్యార్థుల ర్యాలీ…..
ఎ9 న్యూస్, సంగారెడ్డి | సెప్టెంబర్ 2 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈరోజు ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన్....















