తెలంగాణ
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు…..
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఇవాళ(ఆదివారం) బాంబు బెదిరింపు చేశారు దుండగులు. బాంబు ఉందంటూ ఈమెయిల్ పంపించారు దుండగులు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఎయిర్పోర్టు పోలీసులకు....
బీసీలకు 42% శాతం రిజర్వేషన్ జీవో జారీ….
హైదరాబాద్:సెప్టెంబర్ 27 స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కస రత్తు వేగవంతం చేసింది ఈ దిశగా బీసీలకు 42% శాతం రిజర్వేషన్ పై బీసీ సంక్షేమ శాఖ జీవోను శుక్రవారం సాయంత్రం....
తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ….
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ వీసీ సజ్జనార్….. హైదరాబాద్:సెప్టెంబర్ 27 హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీపీ గా వీసీ సజ్జనార్ నియమితుల య్యారు. ప్రస్తుత సీపీ.. సీవీ ఆనంద్....
అంకాపూర్లో డబుల్ బెడ్ రూమ్స్పై దుమారం….
ఆర్మూర్ నియోజకవర్గం అంకాపూర్ గ్రామంలో పంపిణీ చేసిన 92 డబుల్ బెడ్ రూమ్స్పై రాజకీయ దుమారం రేగింది. ఈ ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెచ్చారా? లేకపోతే గత కాంగ్రెస్ ప్రభుత్వం....
కల్లేడి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ…..
ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూరు మండలం కల్లేడి గ్రామంలో బీజేపీ నాయకులు బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. వివిధ అనారోగ్యాలతో....
న్యూ స్టార్ యూత్ ఆధ్వర్యంలో అన్నప్రాసధ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ ముస్కు సాయిరెడ్డి…….
జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో గల న్యూ స్టార్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన మునిపల్లి....
ఇంటెన్షిప్ లో పాల్గొన్న జక్రాన్ పల్లి ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు …..
ఇంటెన్షిప్లో భాగంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు ఆర్మూర్ పట్టణంలోని శ్రీ సాయి టెక్నాలజీ మరియు కంప్యూటర్ ఎసెన్షియల్ షాపులలో 5వ రోజు ఇంటెన్షిప్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు, ఈ....
తెలంగాణ రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డి IAS నియామకం – సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వుల ప్రదానం…..
🔹 శివధర్ రెడ్డి – కెరీర్ హైలైట్స్ & ప్రొఫైల్: IPS బ్యాచ్: 1994 స్థలీకరణం: హైదరాబాదులో జననం – రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ గ్రామానికి చెందినవారు. 🏫 విద్యార్హతలు....
వన్నెల్(కే)లో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు…..
నందిపేట్ మండల వన్నెల్(కే) గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. కొత్తగా నిర్మించిన కళ్యాణ మండపంలో ప్రతిరోజు యజ్ఞహోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు....
మంత్రి సీతక్కతో ఉపాధిహామీ ఉద్యోగులు భేటీ….
*తమకు పే స్కేల్ వర్తింప చేయాలని వినతి. సానుకూలంగా స్పందించి ఫైల్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క. ఎ9 న్యూస్ ,మెదక్ ప్రతినిధి ,సెప్టెంబర్ 26 : తెలంగాణ గ్రామీణ అభివృద్ధి....















