తెలంగాణ

రేపే రెండో విడత స్థానిక పంచాయతీ ఎన్నికలు…..

December 13, 2025

  హైదరాబాద్:డిసెంబర్ 13 తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం శుక్రవారం తో ముగియడంతో, అధికారులు పోలింగ్‌కు సన్నద్ధమవుతున్నారు. మొత్తం 4,332 గ్రామ పంచాయతీలు, 29, 903 వార్డు సభ్యుల....

మచ్చర్లలో దారుణం….

December 13, 2025

  మాజీ ఎంపీపీ కారు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు.. ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలో అర్ధరాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ఎంపీపీ పస్కా నరసయ్య....

ఓటు మీది పనితనం నాది మీ దుంపల శ్రీనివాస్….

December 13, 2025

3 వార్డు సభ్యుల దుంపల శ్రీనివాస్ ఉద్యమాకారుడు… ఎ9 న్యూస్, మాసాయిపేట ,మదక్, డిసెంబర్ 13 : మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ని మాసాయిపేట గ్రామ పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు....

డొంకేశ్వర్ అభివృద్ధికి ధైర్యమైన నాయకత్వం అవసరం… 

December 13, 2025

  ఆ నాయకుడు ఒక్కరే – గంగుల దేవకల బాపూరావు ,… డొంకేశ్వర్ మారాలంటే… నాయకత్వం మారాలి…. డొంకేశ్వర్ అభివృద్ధి కోసం ఒకటే గుర్తు – ఉంగరం గుర్తు. డొంకేశ్వర్ ప్రజల సమస్యల మధ్యలో....

ఉమ్మెడ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్న గుడ్డోల్ల సాయిరెడ్డి…

December 13, 2025

  ఉమ్మెడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుడ్డోల్ల సాయిరెడ్డి గారు ప్రజలకు హామీ ఇస్తూ మాట్లాడుతూ— “బడుగు బలహీన వర్గాల సంక్షేమమే నా ప్రధాన లక్ష్యం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ....

ప్రజాసేవకు సిద్ధమైన ఆ మందు భోజరాం …

December 13, 2025

  “షాపూర్ ప్రజలందరి ఆశీస్సులు కావాలి “….. షాపూర్ గ్రామాన్ని నిజామాబాద్ జిల్లాలో ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తానని హామీ . బడుగు, బలహీన వర్గాలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిగా అందేలా....

గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఆవుల రాజిరెడ్డి….

December 13, 2025

  ఎ9 న్యూస్ ,నర్సాపూర్ ,మెదక్ ,డిసెంబర్ 12: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని గ్రామపంచాయతీ ఎన్నికల భాగంగా కౌడిపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం వేగంగా కొనసా గుతోంది ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ....

బాద్గుణ అభివృద్ధికి అనుభవం కలిగిన నాయకుడు….

December 12, 2025

  సర్పంచ్ రేసులో నీరడి పుష్ప రవీందర్…. బాద్గుణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి నీరడి పుష్ప రవీందర్ గారు బ్యాట్ గుర్తుతో పోటీ చేస్తున్నారు. గతంలో ఉప సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం....

మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు పై కత్తులతో దాడి….

December 12, 2025

  రాజన్న జిల్లా: డిసెంబర్12 వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రూరల్ మండలం నాగయ్య పల్లెకు చెందిన రొండి రాజు పై దుండగులు కత్తులతో దాడి కి పాల్పడ్డారు శుక్రవారం తెల్లవారుజామున గ్రామపంచాయతీ ఎన్నికల....

బెజ్జోరా గ్రామ సర్పంచ్ పదవికి యువ నాయకుడుగా బరిలో దిగిన జితేందర్ …..

December 12, 2025

  నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ మండలంలోని ,బెజ్జోరా గ్రామ సర్పంచ్ పదవికి బరిలో దిగిన యువ నాయకుడు జితేందర్ రాజకీయంలో గానీ అధికారులకు గాని మంచి పట్టు ఉన్న నాయకుడు.వైద్యుడు ప్రజాసేవ....

Previous Next