తెలంగాణ
డెంగ్యూతో గురుకుల విద్యార్థిని మృతి – మృతదేహంతో బంధువుల నిరసన….
నిర్మల్ జిల్లా మెండోర మండలం పోచంపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సాయి లిఖిత డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు....
ఓటు హక్కును వినియోగించుకున్న – ఆవుల రాజిరెడ్డి…
ఎ9 న్యూస్, మాసాయిపేట ,డిసెంబర్ 17: మాసాయిపేట పంచాయతీ ఎన్నికల సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి తమ స్వగ్రామమైన మాసాయిపేట గ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును....
జనవరి 3 నుంచి టెట్ ఆన్లైన్ పరీక్షలు….
హైదరాబాద్:డిసెంబర్ 17 తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష షెడ్యూల్ను పాఠశాల విద్యా విభాగం మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఇప్పటికే పేపర్ వన్, పేపర్ 2 కు మొత్తం 2.37 లక్షల మంది....
ఓటు హక్కును వినియోగించుకున్న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్….
A 9 న్యూస్, మెదక్, నర్సాపూర్: పంచాయతీ ఎన్నికల సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తమ స్వగ్రామమైన రెడ్డిపల్లి గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును....
మెదక్ జిల్లా మాసాపేట మండలం హకీంపేట్ గ్రామంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికలు….
మెదక్ జిల్లా మాసాపేట మండలానికి చెందిన హకీంపేట్ గ్రామంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నేడు పోలింగ్….
హైదరాబాద్:డిసెంబర్ 17 తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు నేటితో తెరపడనుంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. నేడు మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు....
నిజామాబాద్ జిల్లాలో లారీ డ్రైవర్ దారుణ హత్య…..
నిజామాబాద్ జిల్లా:డిసెంబర్ 17 నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనట్టు ఎస్సై సందీప్ తెలిపారు. ఎస్సై తెలిపిన....
చిన్నరెడ్డి ఆధ్వర్యంలో సర్పంచిగా గెలుపొందిన బొబ్బిలీ సాయన్న…
A9 న్యూస్ ప్రతినిధి జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యవర్గంలో మండల అధ్యక్షులు చిన్నరెడ్డి ఆధ్వర్యంలో సర్పంచిగా గెలుపొందిన బొబ్బిలి సాయన్న, ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి....
కాంగ్రెస్ పార్టీలో చేరిన మెట్టు గ్రామ సర్పంచ్ గాజుల నవీన్ కాళీ
A9 న్యూస్ మాక్లూర్: మాక్లూర్ మండలంలోని మెట్టు గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన స్వతంత్ర అభ్యర్థి గాజుల నవీన్ కాళీ మరియు ఉప సర్పంచ్ బత్తుల వినయ్ సాగర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.....
ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన తొర్లికొండ ఉపసర్పంచ్…
A9 న్యూస్ ప్రతినిధి, జక్రాన్ పల్లి: ఈరోజు తొర్లికొండ నూతన గ్రామపంచాయతీ కార్యవర్గం రేకులపల్లి భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలసిన తొర్లికొండ గ్రామ ఉపసర్పంచ్ తెడ్డు మహిపాల్, వార్డు సభ్యులు ఉత్కం శ్రీనివాస్ గౌడ్,....















