తెలంగాణ
అధికారులకు షాకిచ్చిన సామాన్యుడు..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం ప్రభుత్వాధికారులకు ఓ సామాన్యుడు షాకిచ్చిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంటుంది. గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి తన....
బీఆర్ఎస్కు బండి సంజయ్ మాస్ వార్నింగ్:
జగిత్యాల, జులై 7: ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థలపై బీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు వచ్చిన వార్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏబీఎన్....
గ్రామశాఖ అధ్యక్షులను ఎన్నుకున్న జక్రంపల్లి మండల నాయకులు:
ఈరోజు జక్రాన్ పల్లి మండలంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు జక్రాన్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాబోయే....
రాష్ట్రంలో కుండపోత వర్షం.. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు, జాగ్రత్త..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన నెలలో వర్షాలు అంతగా కొట్టలేదు. జూన్ నెలలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిశాయి. ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని రైతులు ముందస్తుగానే వ్యవసాయ పనులు....
ఆలూర్ లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కి సంబంధించిన పలు ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా తరగతులు బోధించడం జరుగుతుంది. అయినా కానీ నూతనంగా ఎంఈఓ కార్యాలయం ఎంఈఓ....
డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి 39 వ వర్ధంతి
ఎ9 న్యూస్ మెదక్ జులై 6 : మెదక్ గోల్కొండ వీధి ఎస్సీ కాలనీలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద మహనీయుని స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా....
ఈనెల 31న అగ్ని వీర్ రిక్రూట్మెంట్….
*ఈనెల 31 వ తేదీ నుంచి సికింద్రాబాద్ లో అగ్ని వీర్ ర్యాలీ నిర్వ హించబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. *ఈనెల 31వ తేదీ నుంచి సికింద్రాబాద్ ఏవో సి....
మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్*
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ(ఆదివారం) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను మంత్రి పొన్నం ప్రస్తావించారు. కేంద్రప్రభుత్వం నుంచి నిధులు తేలేని బీజేపీ....
మోదీ పాలనలో బీసీలకు ఏం చేశారు: హనుమంత్ రావు.
11 ఏళ్ల మోదీ పాలనలో బీసీలకు ఏం చేశారని మాజీ ఎంపీ వీ.హనుమంత్ రావు ప్రశ్నించారు. ఇవాళ(ఆదివారం) గాంధీభవన్లో మీడియాతో హనుమంత్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తొలి ఏకాదశి,....
ఆ బ్లాక్ మార్కెట్ దందా ఎవరూ నడిపిస్తున్నారో తెలియాలి:కేటీఆర్ హాట్ కామెంట్స్.
హైదరాబాద్: రైతు సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా....















