తెలంగాణ
రైతు బీమా దరఖాస్తులకు రేపే చివరి తేదీ: వ్యవసాయ అధికారి రాజశేఖర్ విజ్ఞప్తి…
ఎ9 న్యూస్, మాసాయిపేట, మెదక్ – ఆగస్ట్ 12: మెదక్ జిల్లా మాసాయిపేట మండల వ్యవసాయ కార్యాలయంలో రైతు బీమా దరఖాస్తుల స్వీకరణ జోరుగా సాగుతోంది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్....
తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు..
హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా, భారీ వర్ష సూచన దృష్ట్యా తెలంగాణలోని ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గ్రేటర్....
ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన టీఎన్జీవోస్ ఉద్యోగులు…..
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డీని కలిసిన టీఎన్జీవోస్ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి దీర్ఘాకాలంగా అంగన్ వాడి ఉద్యోగులు మరియు ఇతర శాఖల ఉద్యోగుల సమస్యలపై సుధీర్ఘాంగా చర్చించగ, సానుకూలంగా స్పందించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి....
చదువును ప్రజల దరిచేరుస్తూ – రంగనాథన్ వారసత్వం…
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: వేల్పూరు మండలంలో గ్రంథాలయ పితామహుడు, ఆధునిక గ్రంథాలయ శాస్త్రానికి పునాదులు వేసిన మహనీయుడు ఎస్.ఆర్. రంగనాథన్ జయంతిని పురస్కరించుకొని గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 12న....
సబ్ కలెక్టర్ ని కలిసిన ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం రోజు ఆర్మూర్ నూతన సబ్ కలెక్టర్ గా ఇటీవల బాధితులను స్వీకరించిన అభిగ్యాన్ మాలవీయాను ఆర్మూర్....
ఆలూర్లో మాల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూర్ మండల కేంద్రంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు అగ్గు క్రాంతి ఆధ్వర్యంలో మాల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా అగ్గు క్రాంతి....
ఢిల్లీ వీధుల్లో ఒక్క వీధి కుక్క ఉండొద్దు: సుప్రీంకోర్టు
హైదరాబాద్ :ఆగస్టు 11 దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాలైన నేషనల్ క్యాపిటల్ రీజియన్ లోని వీధి కుక్కలను ఫిల్టర్లు కు తరలించాలని సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.....
ఆర్మూర్లో డ్రంక్ అండ్ డ్రైవ్: నలుగురికి 2 రోజుల జైలు శిక్ష…
ఆర్మూర్, A9 న్యూస్: ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారు: నూకల రాజు, జ్ఞానోబా ముఖేడ్, పాముల....
మద్యానికి బానిసై ప్రాణాలు తీసుకున్న వ్యక్తి…
A9 న్యూస్ ప్రతినిధి – ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ అయిన సుంకేట్ గ్రామానికి చెందిన కైరి నరేష్ (39) మద్యానికి బానిసై తన ప్రాణాలను కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.....
నిజామాబాద్ జిల్లా మహిళల బేస్ బాల్ సెలక్షన్ ప్రబుల్స్ విజయవంతంగా నిర్వహణ….
నిజామాబాద్ జిల్లా, డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మహిళల బేస్ బాల్ జిల్లాస్థాయి సెలక్షన్ ప్రబుల్స్ నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో మూడు రోజుల శిక్షణ....















