తెలంగాణ
AIUKS బహిరంగ సభ విజయవంతం చేయాలని ప్రతినిధుల పిలుపు…
జక్రాన్పల్లి, 20 ఆగస్టు 2025: మహబూబ్ నగర్లో జరగనున్న రాష్ట్ర అఖిలభారత ఐక్యా రైతు సంఘం (AIUKS) బహిరంగ సభను ఘనవిజయంగా చేయాలని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీలను వెంటనే....
నేడు హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్ల విచారణ..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై ఇవాళ(బుధవారం) విచారణ జరిగే అవకాశం ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన....
తెలంగాణకు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…..
హైదరాబాద్:ఆగస్టు 20, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రైతులు యూరి యా కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం వ్యాప్తంగా వర్షాలు పడు తుండటంతో యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. అయితే, యూరియా కొరత సమస్యాత్మకంగా మారింది.....
తెలంగాణలో కొత్తగా వైన్స్ షాపుల టెండర్లకు నోటిఫికేషన్ విడుదల….
👉 మొత్తం షాపులు: 2,620 👉 లైసెన్స్ కాలపరిమితి: డిసెంబర్ 1, 2025 – నవంబర్ 30, 2027 👉 దరఖాస్తు ఫీజు: ₹3,00,000 (నాన్-రిఫండబుల్) 👉 గతంలో: ₹2,00,000 – ఇప్పుడు....
ఎస్సైని ఘనంగా సన్మానించిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు….
ఆర్మూర్, ఆగస్ట్ 19: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమేష్ను అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మంగళవారం ఘనంగా సన్మానించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు లింగన్న,....
మెదక్ జిల్లా చేగుంట మండలంలో యూరియా కోసం రైతులు కిలోమీటర్ లైన్…..
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు కిలోమీటర్ల పొడవైన లైన్లో నిలబడి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ సీజన్ మధ్యలో యూరియా కొరత తలెత్తడంతో, స్థానిక రైతులు ఉదయం....
ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్….
A9 న్యూస్ – తూప్రాన్, ఆగస్టు 18 కిష్టాపూర్ గ్రామాన్ని చుట్టుముట్టిన భారీ వర్షం. తూప్రాన్ డివిజన్ పరిధిలోని కిష్టాపూర్ గ్రామాన్ని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షపు ప్రభావంతో....
యూరియా సరఫరాపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి – మంత్రి తుమ్మల…..
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1.13 లక్షల కోట్లు ఖర్చు – తుమ్మల నాగేశ్వరరావు. మెదక్ | ఆగస్టు 18 | A9 న్యూస్: వానాకాలం పంటల సాగు వేగం పుంజుకోవడంతో, యూరియా....
ధరణిపై విచారణ ప్రారంభం – అక్రమ భూకబ్జాలపై రేవంత్ ప్రభుత్వం దృష్టి…..
హైదరాబాద్ | ఆగస్టు 18: తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, కార్ రేసింగ్ స్కాంల తర్వాత ఇప్పుడు ధరణి పోర్టల్ పై ప్రభుత్వం విచారణ ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి రేవంత్....
రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీల్లో నిజామాబాద్ మహిళల జట్టు ప్రథమ స్థానం సాధన…..
బాలుర జట్టు తృతీయ స్థానం ఆదిలాబాద్ | ఆగస్టు 18: అదిలాబాద్ జిల్లాలో జరిగిన 5వ తెలంగాణ సీనియర్ బేస్ బాల్ మహిళల మరియు పురుషుల రాష్ట్రస్థాయి పోటీల్లో, నిజామాబాద్ మహిళల జట్టు....















