తాజా వార్తలు
నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో CM రేవంత్ పర్యటన….
Jan 16, 2026, తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10:50 గంటలకు బేగంపేట నుండి హెలికాప్టర్ లో అదిలాబాద్కు చేరుకుంటారు. అక్కడ చనాక....
అత్యంత పేదలకు ఆర్థిక సాయం.. అర్హులు ఎవరంటే?…
Jan 16, 2026, తెలంగాణలో అత్యంత పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమిస్తారు. సాగు భూమి లేని, స్థిర ఆదాయం రాని, రోజువారీ కూలిపై....
కొత్త సర్పంచ్లకు శిక్షణ.. ఒక్కొక్కరికి రూ.5,000 ఖర్చు….
Jan 16, 2026, తెలంగాణ : రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 21 వరకు శిక్షణ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాలోని....
సంక్రాంతి సందర్భంగా చందాపూర్లో వాలీబాల్ టోర్నమెంట్….
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం చందాపూర్ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ వద్ద సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వాలీబాల్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌ. చిన్న గౌనుల కృష్ణ....
వలపు వలలో వందమందికి పైగా బాధితులు.. దంపతుల అరెస్ట్.
కరీంనగర్: ఇన్స్టాగ్రామ్ వేదికగా వంచనకు పాల్పడుతూ, వలపు వల వేసి, దాదాపు వంద మందికి పైగా బాధితులను మోసం చేసిన దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. *కేసు వివరాలను సీఐ....
సమ్మక్క–సారలమ్మ మహా జాతర కు భారీ ఏర్పాట్లు….
క్షేత్ర స్థాయిలోనే ఉండి, ప్రతి విభాగం పనితీరును సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్న మంత్రి సీతక్క…. మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర–2026కు తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. కోట్లాది భక్తులు తల్లుల దర్శనానికి....
ఆలూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ – 11 మందికి రూ.3 లక్షల సహాయం…..
ఈరోజు ఆలూరు మండల కేంద్రంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి కృషితో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. భారతీయ జనతా పార్టీ ఆలూరు మండల....
మండల ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి -ఎస్సై మహేష్…
జక్రాన్ పల్లి మండల అన్ని గ్రామాల ప్రజలకు పోలీసులు తగు జాగ్రత్తలు సూచించారు, ఎస్సై మహేష్ మాట్లాడుతూ సెలవులు పండగల సమయంలో దొంగతనాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఊరికి వెళ్ళేవారు ఇళ్లకు....
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించిన స్థానిక ఎస్సై మరియు సీఐ….
A9 న్యూస్ రిపోర్టర్ : జక్రాన్ పల్లి మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థానిక ఎస్సై మహేష్ మరియు సీఐ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించారు, ఈ....
చిన్నారి ప్రాణాల కోసం పోరాటం… మన సహాయం కావాలి….
పసిపాప నవ్వులు చూడాల్సిన వయసులో…. ఆ చిన్నారి నొప్పితో రోజులు గడుపుతోంది…. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన చిట్టాల శంకర్ కుమార్తె గత రెండేళ్లుగా తీవ్రమైన....















