A9 News
కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ…
కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి శ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. “మహిళల ఉన్నతి –....
వాట్సాప్లోనే మీ-సేవ…
ప్రభుత్వ అదిరింది కదా సేవలను ప్రజల ఇంటి దరిచేరేలా చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది. మంత్రి శ్రీధర్ బాబు వాట్సాప్ ద్వారా మీ-సేవా(MeeSeva) సేవలను అధికారికంగా ప్రారంభించారు.....
వచ్చే రెండ్రోజులు మరింత చలిగాలులు.. బీ కేర్ఫుల్…..
హైదరాబాద్, నవంబర్ 19 : రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వచ్చే రెండు రోజులు తీవ్రమైన చలి గాలులు వీస్తాయని వాతావరణశాఖ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్లో....
తెలంగాణలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు….
తెలంగాణలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు, నేడు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చీరల పంపిణీని ప్రారంభించనున్న సీఎం రేవంత్, నెక్లెస్ రోడ్లో ఇందిరమ్మ విగ్రహం....
గ్రూప్ -2 పరీక్ష రద్దు.. పునర్మూల్యంకనం చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు..
తెలంగాణలో పోటీపరీక్షలకు సిద్ధమై గ్రూప్స్ కొలువు కొట్టినవాళ్లకు భారీ షాకింగ్ న్యూస్. పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్ -2 పరీక్ష (Group-2)ను మంగళవారం హైకోర్టు రద్దు చేసింది. 2015-16 లో నిర్వహించిన గ్రూప్ -2....
తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగల భర్తీకి దరఖాస్తులు…..
హైదరాబాద్:నవంబర్ 18 తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 సంవత్సరానికి సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల....
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయిన ఎస్ఐ.. మెదక్ జిల్లాలో సంచలన ఘటన…..
టెక్మాల్, (మెదక్) నవంబర్ 18: మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్లో ఒక వింతైన ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తూ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తన పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయాడు. ఒక....
ప్రముఖ హోటళ్ళ యజమానుల ఇళ్లలో ఐటి సోదాలు….
హైదరాబాద్:నవంబర్ 18 హైదరాబాద్ నగరంలో మంగళవారం మరోసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో ఏకకాలంలో 15 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నారు ఐటీ....
తెలంగాణ ఎంపీలపై హరీష్ రావు విమర్శలు…..
తెలంగాణ పత్తి రైతుల సమస్యలపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 16 మంది ఎంపీలు స్పందించకపోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విమర్శించారు. పొలాల్లో ఉండే దిష్టిబొమ్మలకైనా పంటను కాపాడే....
పత్తి రైతులకు మరొక దెబ్బ: నేడు (నవంబర్ 17) నుంచి రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లుల బంద్….
తెలంగాణ పత్తి రైతులు వరుస ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లులు ఇవాళ్టి నుంచి పూర్తిగా బంద్కు వెళ్లాయి. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్....
















