A9 News
మహిళలకు గుడ్ న్యూస్..
*తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ప్రయాణికులకు ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉప....
అజ్మీర్ షరీఫ్ దర్గాకు సీఎం రేవంత్ రెడ్డి చాదర్ సమర్పణ….
హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి 814వ ఉర్సును పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ను సమర్పించారు. అజ్మీర్ షరీఫ్ దర్గా ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం,....
నూతన గ్రామపంచాయతీ సర్పంచులు వార్డ్ సభ్యులు ప్రమాణ స్వీకారం…అందరూ ఆహ్వానితులే..
కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు శ్రీకాంత్ రాజిరెడ్డి వెల్లడి.. ఎ9 న్యూస్, మాసాయిపేట, మెదక్ ,డిసెంబర్ 21: రేపు అనగా 22-12-2025, సోమవారం, ఉదయం 9: 30గంటలకు, మాసాయిపేట గ్రామ పంచాయితీ వద్ద,....
సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షు లుగా వీరన్న గారి కృష్ణారెడ్డి ఏకగ్రీవం
మాసాయిపేట సర్పంచుల ఫోరం మండల నూతన కమిటీకి కృతజ్ఞతలు… సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వీరన్న గారి కృష్ణారెడ్డి వెల్లడి… ఎ9 న్యూస్, మాసాయిపేట, మెదక్, డిసెంబర్ 21 : మెదక్ జిల్లా మాసాయిపేట మండల....
ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి కేంద్రం….
కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు… ఎ9 న్యూస్ ,నర్సాపూర్, మెదక్ ,డిసెంబర్ 21: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరు తొలగింపునకు నిరసనగా ఏఐసీసీ పిలుపుమేరకు నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో....
ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్బంగా సమాజ సేవకులకు సన్మానం….
ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా హైదరాబాదు సంజివయ్య పార్క్ పార్కులో ధ్యాన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది . పిరమిడ్ స్పెల్లింగ్ సొసైటీ పత్రీజీ సేవ మెడల్స్ హోల్డర్ ఆధ్వర్యంలో సంజీవయ్య పార్క్....
శంకరంపేట్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్గా కంచర్ల చంద్రశేఖర్ ప్రమాణస్వీకారం….
మెదక్ జిల్లా, చిన్న శంకరంపేట్ మండలం, శంకరంపేట్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్గా ఎన్నికైన శ్రీ కంచర్ల చంద్రశేఖర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. తేదీ: 22/12/25, సోమవారం సమయం: ఉదయం 10:30 గంటలకు, స్థలం: గ్రామ....
జిల్లా సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ ప్రాబబుల్స్ జట్ల ఎంపిక:
ఈరోజు ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ క్రీడా మైదానంలో సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ బాల బాలికల జట్ల ఎంపిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు జక్రాన్ పల్లి మండల....
రైలు నుండి జారిపడి నవ దంపతులు మృతి….
హైదరాబాద్:డిసెంబర్ 20 రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి ఆలేరు, రైలు మార్గంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అయితే మృతులు ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం....
విద్యార్థులకు క్రిస్మస్ సెలవులు వచ్చేశాయి…..
హైదరాబాద్:డిసెంబర్ 20 సెలవులు ప్రతి విద్యార్థికి ఇష్టమైన విషయమే అయితే కొంతకాలం క్రితం పాఠశాలలకు వారం రోజుల నుంచి పది రోజుల వరకు క్రిస్మస్ సెలవులు ఉండేవి, కాని గత కొన్నాళ్లుగా ఆ....
















