*నేడు చరిత్రలో మలుపు తిప్పిన ఏఎన్ఆర్ వారసుడు రాజిరెడ్డి….

*నాడు ఆవుల నారాయణరెడ్డి ప్రజల కోసం పార్టీ కోసం జీవితం అంకితం….

మాసాయిపేట గ్రామ ప్రజలు హర్షం

మాసాయిపేట( మెదక్) నవంబర్ 27:

మెదక్ జిల్లాలోనీ నర్సాపూర్ నియోజకవర్గంలోని ఉమ్మడి మండలంగా ఉన్న మసాయిపేటను 13 గ్రామాలతో పాటు నూతన మండలం గా మాసాయిపేటను మండల కేంద్రంగా ఏర్పరుస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం జరిగింది. గెజిట్ విడుదల చేసిన తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కి, జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ కి, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ కి ఏర్పాటుకు కృషి చేసిన పీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని మాసాయిపేట కాంగ్రెస్ పార్టీ మండల శాఖ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు అదేవిధంగా గతంలో మంత్రి సీతక్కను కలిసినా సందర్భంలో మాసాయిపేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలం కావాల్సిందే అని సీతక్కకు వివరాలు తెలుపుతున్న రాజిరెడ్డి ఆనాడే సానుకూలంగా స్పందించింది అని అన్నారు నేను మాట ఇచ్చి నిలబెట్టుకున్న సీతక్కకు కృతజ్ఞతలు తెలియజేశారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *