నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ పట్టణంలో గల ప్రముఖ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు కావాలని పాఠశాల కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ జ్యోతి ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు కనీసం ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులకు అవకాశం కలదని వారు తెలియజేశారు. ప్రతి ఆదివారం ఇంటర్వ్యూ విధానం ద్వారా ఉపాధ్యాయులను ఎన్నుకోవడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ సదా అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని వారు తెలియజేశారు.

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 7013937456,9392753766.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *