సిద్దిపేట ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తొగుట మండలం, వేములఘాట్కు చెందిన హయతుద్దీన్ కుమారుడు సమీమ్ రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ , రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ , మరియు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మన ప్రియతమ నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరై, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
వేడుక సానందంగా, సాంప్రదాయబద్ధంగా జరగగా, కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.







