నిజామాబాద్
విద్యార్థి మృతి పై ప్రిన్సిపాల్, పిఈటి నిర్లక్ష్యమే:
విద్యార్థి కుటుంబ సభ్యులు అనుమానం.. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని వేల్పూర్ సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల ఇంటర్మీడియట్ కళాశాలలో శనివారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ బైపీసీ....
మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి సాయంతో అండగా ఈ.ఆర్ ఫౌండేషన్…..
గురుకుల కళాశాలలో విద్యార్థి ఉరి వేసుకొని మృతి… నిరుపేద కుటుంబానికి అంబులెన్స్ సాయంతో అండగా ఈ.ఆర్ ఫౌండేషన్.. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని వేల్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో....
వేల్పూర్ గురుకులంలో విద్యార్థి ఉరివేసుకుని మృతి…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని వేల్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో బైపిసి ఇంటర్ సెకండియర్ చదువుతున్న సంతోష్ (17) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం ఈ ఘటన....
ఆర్మూర్ క్షత్రియ పాఠశాలలో బోనాల పండుగ ఘనంగా..,
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల క్షత్రియ పాఠశాలలో బోనాల పండుగను సాంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ చేతులారా బోనాలు తయారు....
ఆర్మూర్లో యువకుని పరామర్శించిన ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని జిరాయత్నగర్ లోని రాంనగర్ కాలనీకి చెందిన గడ్డం రవీందర్ రెడ్డి, చిన్న కుమారుడు గడ్డం రిషిత్ రెడ్డి ఇటీవల జక్రాన్పల్లి మండలం అర్గుల్-నారాయణపేట....
సిపిఎం నాయకులపై నమోదైన ఆర్టీసీ ఉద్యమ కేసు కొట్టివేత….
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: ఆర్మూర్, 2019 జూలై 16న జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా సిపిఎం నాయకులపై పోలీసులు పెట్టిన....
సిపిఎం నాయకులపై నమోదైన ఆర్టీసీ ఉద్యమ కేసు కొట్టివేత
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: ఆర్మూర్, 2019 జూలై 16న జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా సిపిఎం నాయకులపై పోలీసులు పెట్టిన కేసును....
రాష్ట్ర గవర్నర్ కు ఘన స్వాగతం
నిజామాబాద్, జూలై 16 :నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11.05 గంటలకు డిచ్పల్లిలోని పోలీస్ బెటాలియన్ కు చేరుకున్న గవర్నర్....
ధర్పల్లి పోలీస్ స్టేషన్ కు నూతనంగా వచ్చిన ఎస్ఐ కళ్యాణిని మండల బిఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి : పోలీస్ స్టేషన్ కు మొట్ట మొదటి సారి వచ్చిన మహిళా సబ్ ఇన్స్పెక్టర్ కళ్యాణి నీ బీ ఆర్ ఎస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో....