తెలంగాణ
మహిళలకు డబుల్ బొనంజా.. పండక్కి ఒకటి కాదు రెండు చీరలు….
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది. రాబోతున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి మహిళలకు కానుక ఇవ్వడానికి రెడీ అవుతోంది. ప్రభుత్వం తరఫున ఈసారి మహిళలకు....
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు అస్వస్థత – వైద్యుల పర్యవేక్షణలో చికిత్స….
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) శనివారం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫాంహౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో హైదరాబాద్....
బీసీ రిజర్వేషన్లపై మంత్రి స్థాయి కమిటీ ఏర్పాటు
బీసీ రిజర్వేషన్లపై మంత్రి స్థాయి కమిటీ ఏర్పాటు: టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం మేరకు కమిటీ ఏర్పాటైంది. కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,....
“రాష్ట్రపతి ఆమోదం పొందిన ఆదాయపు పన్ను చట్టం-2025: 1961 చట్టానికి బదులు, ఏప్రిల్ 2026 నుంచి అమలులోకి….”
దేశంలోని పన్ను చట్టాల రంగంలో ఒక ప్రధాన మార్పు. ఈ క్రింద అందించిన సమీక్షలో ఆదాయపు పన్ను చట్టం-2025 (Income-tax Act, 2025) గురించి ముఖ్యాంశాలు ఉన్నాయి: 📝 ఆదాయపు పన్ను చట్టం-2025 —....
అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు మెరుపు దాడులు…
కమిషనర్ ఆదేశాలతో నిజామాబాద్, ఆర్మూర్,బోధన్ డివిజన్లలో విస్తృత శోధనలు. నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పోలీసులు అక్రమ....
ఆర్మూర్లో అక్రమ మనీలెండర్లపై పోలీసుల దాడి….
7 కోట్ల విలువైన ప్రాంసరీ నోట్లు, చెక్కులు – రూ.13.97 లక్షల నగదు స్వాధీనం. ఆర్మూర్, ఆగస్టు 23: ఆర్మూర్ పట్టణం మరియు సమీప సుర్బిర్యాల్ గ్రామంలో అక్రమ రుణ రాకెట్ను పోలీసులు భగ్నం....
న్యాయ చట్టాలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి. ..
జక్రాన్ పల్లి : తొర్లికొండ గ్రామంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ అయినటువంటి ఉదయ భాస్కర్ రావు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం....
తాసిల్దార్ జ్ఞాన జ్యోతికి వినతిపత్రం సిపిఎస్ రద్దు చేయాలి….
ఓ పి ఎస్ ను అమలు చేయాలి ఉపాధ్యాయులు డిమాండ్. ఎ9 న్యూస్ మాసాయిపేట ఆగస్టు 23 మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలంలో, మాసాయిపేట తాసిల్దార్ జ్ఞానజ్యోతి కి CPS....
తహసీల్దార్ జ్ఞానజ్యోతికి వినతిపత్రం – CPS రద్దు, OPS అమలుకు ఉపాధ్యాయుల డిమాండ్:
ఎ9 న్యూస్, మసాయిపేట – ఆగస్టు 23: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మసాయిపేట మండలంలో, తహసీల్దార్ శ్రీమతి జ్ఞానజ్యోతి గారికి ఉపాధ్యాయులు వినతిపత్రం అందజేశారు. ఈ వినతిలో, రాష్ట్రంలో అమలులో ఉన్న....
సురవరం సుధాకర్ రెడ్డి మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..
హైదరాబాద్: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మరణం ఎంతో బాధాకరమని ఆవేదన....














