తెలంగాణ
దళిత నేత అంటే కోపగించుకుంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ ….
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ మరోసారి ఏబీఎన్ చానల్ను బహిష్కరిస్తున్నానని ప్రకటించారు. ఏదైనా అలవాటు మానేయడం.. లేదా బహిష్కరించడం ఒక్క సారే చేస్తారు.. మళ్లీ మళ్లీ చేస్తే దానికి విలువ....
హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత ఎంపిక..
శ్రీరాంపూర్ లో జరిగిన హెచ్ఎంఎస్ (హింద్ మజ్దూర్ సభ) జనరల్ బాడీ సమావేశంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు గౌరవ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సంఘం....
జీమెయిల్ పాస్వర్డ్ మార్చుకోండి: గూగుల్ హెచ్చరిక….
250 కోట్ల ఖాతాలపై ప్రమాదం ముప్పు! టెక్ దిగ్గజం గూగుల్ కీలక హెచ్చరిక జారీ చేసింది. జీమెయిల్ వినియోగదారులు తక్షణమే తమ పాస్వర్డ్లు మార్చుకోవాలని సూచించింది. సైబర్ దాడుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో....
సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపుల బంద్…..
ప్రభుత్వానికి రేషన్ డీలర్ల అల్టిమేటం – బకాయిలు చెల్లిస్తేనే పంపిణీ. రేషన్ డీలర్లు పోరుబాట పట్టారు. ప్రభుత్వానికి పలుమార్లు మొర పెట్టుకున్నా స్పందన లేకపోవడంతో రేషన్ డీలర్లు తీవ్ర ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా....
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు – వ్యాపారులకు ఊరట…
ఎల్పీజీ విక్రయించే ఆయిల్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.51.50 తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ కొత్త ధరలు నేటి (సెప్టెంబర్ 1) నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ధర....
ఆర్మూర్లో గణేష్ శోభాయాత్ర ఏర్పాట్లు పరిశీలించిన పోలీస్ కమిషనర్….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి పోలీసు శాఖ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,....
గ్రామ దేవతలకు పిల్లుల బలి – మిర్ధాపల్లి లో కలకలం…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలం మిర్ధాపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ దేవతల వద్ద నలుగు పిల్లులను బలి ఇచ్చారు. వారిలో రెండు పిల్లులను వినాయకుడి విగ్రహాల....
హైదరాబాదులో చర్చకు బయలుదేరిన గిరిజన నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు…..
ముఖ్యాంశాలు: 1. గృహ నిర్బంధం (హౌస్ అరెస్ట్): తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమా సాహెబ్, జిల్లా అధ్యక్షుడు బోడా మోహన్ నాయక్, రాష్ట్ర నాయకుడు శివరాజ్ను హైదరాబాదులో జరగనున్న చర్చ....
కామారెడ్డి ఎమ్మెల్యే – ఇప్పుడిలా మాట్లాడితే ఎలా ?…..
ఓటు వేసినంత మాత్రాన కడగాలని కోరుకుంటే సాధ్యం కాదని కామారెడ్డి ప్రజలపై ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఫైర్ అవుతున్నారు. కామారెడ్డి ఫ్లాష్ ఫ్లడ్స్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. అక్కడి ప్రజలు చాలా....
ఆర్మూర్ దయానంద్ నగర్లో కుంకుమార్చన ఘనంగా నిర్వహణ…..
ఆర్మూర్, ఆగస్ట్ 31, 2025: ఆర్మూర్ పట్టణంలోని దయానంద్ నగర్ కాలనీలో మున్నూరు కాపు నడింపంతా ఆధ్వర్యంలో శుభకార్యాలంకారంగా కుంకుమార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ప్రముఖ వేద పండితుడు గోపికృష్ణ పంతులు....















