తెలంగాణ
ఒకే స్తంభానికి 40కు పైగా సీసీ కెమెరాలు…
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో వివేకానందసెంటర్ నుంచి PSR సెంటర్కు వెళ్లే దారిలో ఒక వ్యాపారి CC కెమెరాలు అమర్చే వ్యాపారం చేస్తున్నారు. తన దుకాణంపై అందరి కళ్లు పడేలా.. దానిముందు ఒక స్తంభం పాతి....
TGPSC మెంబర్లుగా మరో ముగ్గురు నియామకం…..
సెప్టెంబర్ 23, 2025: తెలంగాణ ప్రభుత్వము తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) సభ్యులుగా మరో ముగ్గురిని నియమించింది. వీరిలో: చంద్రకాంత్ రెడ్డి, విశ్వప్రసాద్ (IPS), ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్. ఈ ముగ్గురిని....
భూసేకరణ ప్రక్రియను నెలాఖరు లోపు పూర్తి చేయాలి-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి….
జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన....
13,217 గ్రామీణ బ్యాంకు పోస్టులకు నోటిఫికేషన్…..
హైదరాబాద్:సెప్టెంబర్ 22 ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకిం గ్,పర్సనల్ సెలక్షన్ గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టు ల భర్తీకి దరఖాస్తు గడువు ఈనెల 21 తో ముగిసింది, అభ్యర్థుల కోరిక మేరకు ఐబీపీఎస్ ఈ....
మేడారంలో మంత్రి సీతక్క పర్యటన!
ములుగు జిల్లా: సెప్టెంబర్22 సీఎం రేవంత్ రెడ్డి మంగళ వారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో పర్యటించనున్నారు.మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యటన నేపథ్యంలో పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి, స్ర్తీ, శిశు....
కవితకు కేసీఆర్ ఆహ్వానం..
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత వ్యవహారం హాట్ టాపిక్ అయింది. భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత, చోటు చేసుకున్న పరిణామాలు ఆ పార్టీ అధినేత కేసిఆర్....
బతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో మహిళ మృతి….
మహబూబాబాద్:సెప్టెంబర్ 22 తెలంగాణలో ఆదివారం నుండి బతుకమ్మ సంబ రాలు మొదలు అయిన నేపథ్యంలో బతుకమ్మ ఆడుతూ ఓ మహిళ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి....
మైనారిటీల కోసం మరో 2 పథకాలు..
మైనారిటీ మహిళల సంక్షేమానికి ప్రభుత్వం మరో 2 పథకాలు ప్రవేశపెట్టింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ద్వారా వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలకు రూ.50వేల ఆర్థిక సాయం అందించనుంది. రేవంతన్న....
పెన్షన్ పెంచే వరకు ఉద్యమం ఆగదు కాంగ్రెస్ పార్టీకి స్పష్టత….
ఎమ్మార్పీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎరుపుల పరమేష్ మాదిగ డిమాండ్. ఎ9 న్యూస్ ,మాసాయిపేట, సెప్టెంబర్ 20: మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శనివారం....
జిల్లా పోలీస్ కార్యాలయం – మెదక్ జిల్లా – పత్రికా ప్రకటన…..
తేదీ: 20.09.2025 మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస జిల్లా ప్రజలకు బతుకమ్మ మరియు దసరా పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్సవాలను సుఖసంతోషాలతో, మతసామరస్యంతో జరుపుకోవాలని ప్రజలను కోరారు. దుర్గామాత....















