తెలంగాణ

గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల.. 50శాతం మించొద్దు…..

November 22, 2025

  తెలంగాణ వ్యాప్తంగా 12వేల 733 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీల్లో ఒక లక్షా 12 వేల 288 వార్డులున్నాయి. తెలంగాణలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించే విధంగా షెడ్యూలు ఖరారుపై అధికారులు సన్నాహాలు....

మండలంలో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాగంగా పాఠశాలలు పరిశీలించిన ఎస్సై…..

November 22, 2025

  *A9 న్యూస్ ప్రతినిధి : జక్రాన్ పల్లి మండల కేంద్రంలోనీ వివిధ గ్రామాల్లో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్టా జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై జి,మహేష్ చింతలూరు గ్రామాన్ని సందర్శించారు.ముక్యంగా....

పంచాయతీ ఎన్నికలపై జీవో జారీ….

November 22, 2025

  Nov 22, 2025, తెలంగాణ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. పంచాయతీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కొత్త....

సన్న వడ్ల బోనస్ చెల్లింపుల కోసం రూ.200 కోట్లు విడుదల….

November 22, 2025

  Nov 22, 2025. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వివిధ పథకాలకు భారీగా నిధులు విడుదల చేసింది. సన్న ధాన్యం రైతులకు బోనస్, మహాలక్ష్మి ఎల్‌పీజీ పథకం, మైనారిటీ....

సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసిన సర్కార్….

November 22, 2025

  Nov 22, 2025, తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)లో పనిచేస్తున్న 1,258 మంది తాత్కాలిక ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలని యాజమాన్యం నిర్ణయించింది. సెప్టెంబర్ 24న జారీ అయిన సర్క్యులర్ ప్రకారం,....

తెలంగాణలో 32 మంది ఐపీఎస్‌లు బదిలీ..

November 22, 2025

  అదనపు డీజీగా జయేంద్రసింగ్‌ చౌహాన్‌… సీఐడీ డీజీగా పరిమళా నూతన్‌… పోలీస్‌ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా చేతన్‌… మహేశ్వరం డీసీపీగా నారాయణ్‌రెడ్డి… తెలంగాణ నార్కోటిక్‌ ఎస్పీగా పద్మజ… నాగర్‌కర్నూల్‌ ఎస్పీగా సంగ్రామ్‌సింగ్‌… సౌత్‌జోన్‌....

తెలంగాణ అమ్మాయి పసిడి పంచ్👊….

November 21, 2025

  హైదరాబాద్:నవంబర్ 21 ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. ముఖ్యంగా స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ మరోసారి తన శైలి ఏంటో చూపించింది. మహిళల 51 కేజీల....

“పెట్టుబడులకు హైదరాబాద్‌ గ్లోబల్ వేదికగా మారింది: తెలంగాణ నార్త్–ఈస్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ ప్రారంభం”….

November 21, 2025

హైదరాబాద్‌: పెట్టుబడులకు హైదరాబాద్‌ వేదికగా మారిందని, తాము పక్క రాష్ట్రాలతో కాకుండా దుబాయ్, సింగపూర్ లాంటి దేశాలతో పోటీ పడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ వేదికగా 6 రోజుల పాటు రెండు....

నేడు హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము….

November 21, 2025

  హైదరాబాద్:నవంబర్ 21 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో రెండురోజుల పర్యటనకు శుక్రవారం రానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆమెకు రాష్ట్ర గవర్నర్‌తో పాటు సీఎం, మంత్రులు, అధికారులు....

యాసిడ్ ట్యాంకర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు…..

November 20, 2025

  హైదరాబాద్ వస్తుండగా జడ్చర్ల వద్ద ఘటన.. జడ్చర్ల మండలం మాచారం దగ్గర 44వ జాతీయ రహదారి ఫ్లై ఓవర్పై ముందు వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను జగన్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది.....

Previous Next