తెలంగాణ
జంగారై గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమం – చెత్త కుప్పల తొలగింపు…..
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం జంగారై గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. గ్రామం బయట పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని....
అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరమ్మాయిల దుర్మరణం….
హైదరాబాద్:డిసెంబర్ 29 అమెరికాలో కారు లోయలో పడడంతో ఇద్దరు తెలంగాణ యువతులు మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…. మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పులఖండం మేఘనారాణి(25), కరీంనగర్ జిల్లా....
తూప్రాన్ మున్సిపల్ పరిధిలో 8 వార్డు పోతరాజుపల్లి పెంతేకొస్తూ ఫిలదేల్ఫియా చర్చిలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ…
మాజీ సర్పంచ్, లీడర్ షిప్ చైర్మన్ లయన్ బుడ్డ భాగ్యరాజ్ సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ… *ఫాస్టర్ బెన్నీ శ్రీలత ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు… *మాజీ సర్పంచ్, లీడర్ షిప్ చైర్మన్ లయన్ బుడ్డ....
అసెంబ్లీ చేరుకున్న కేసీఆర్…
గజ్వేల్ నుండి హైద్రాబాద్ లో ఉన్న అసెంబ్లీకి చేరుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వాగతం పలికిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుఅసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు నంది నగర్ నివాసం నుండి....
తెలంగాణ జిల్లాలను వణికిస్తున్న చలి….
హైదరాబాద్:డిసెంబర్ 29 తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోయింది. అనేక జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు రికార్డవుతు న్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ఉదయం ఎండ వచ్చేవరకు బయటకు రావాలంటేనే....
ఆర్టీసీలో పోస్టులకు 30 నుంచి దరఖాస్తుల స్వీకరణ….
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో ఉద్యోగాలకు ఈ నెల 30 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలంగాణ పోలీసు నియామక మండలి సంచాలకులు వి.వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీలో 84 ట్రాఫిక్....
మాజీ పటేల్ పట్వార్ సేతు సింధు నీరడీల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక…..
ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మాజీ పటేల్ పట్వార్ సేతు సింధి నీరడీల సంఘం ఆర్మూర్ సర్వసభ్య సమావేశం ఆదివారం రోజు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.....
హరిపూర్ (పల్లె) నూతన సర్పంచ్కు ఘన సన్మానం…..
A9 న్యూస్ ప్రతినిధి – ఆర్మూర్: ఆర్మూర్ మండలంలోని హరిపూర్ (పల్లె) నూతన గ్రామపంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన పార్దెపు సంజీవ్ ని చాలువాతో విలేకరులు ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధిపై స్పష్టమైన దృష్టి, ప్రజల....
భీంగల్ మండలంలో లైన్మెన్ అవినీతి ఆరోపణలు – అధికారుల చర్య కోరుతున్న గ్రామస్తులు….
A9 news బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలంలోని బడా భీంగల్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న లైన్మెన్ వీర్ కుమార్పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామానికి చెందిన పలువురు వినియోగదారుల నుంచి విద్యుత్ బిల్లుల....
సంచార పశువైద్యశాల సేవలతో రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం…
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో భాగంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున సంచార పశువైద్యశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంచార పశువైద్యశాలలు గ్రామాలలో తిరుగుతూ మూగజీవాలకు సేవలందిస్తూ రైతులకు....














