తెలంగాణ
కాసేపట్లో భారీ వర్షం….
Jul 21, 2025. తెలంగాణ : హైదరాబాద్లో కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉరుములు,....
ఈటల కొత్త పార్టీ పేరు ఇదే:
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెద్దగా గుర్తింపు ఇవ్వని బీజేపీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తను కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీకి....
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం….
శంషాబాద్ విమానాశ్రయం నుంచి థాయ్లాండ్లోని ఫుకెట్కు వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి శంషాబాద్లోనే ల్యాండ్ అయింది. శనివారం ఉదయం 6:49 గంటలకు 98 మంది....
బోనాలపై కుట్ర.. రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్:
హైదరాబాద్: సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు రాజాసింగ్ని ఘనంగా సత్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు....
కొన్ని దుష్టశక్తులు అంటూ.. ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు…
హైదరాబాద్: బోరబండ పోచమ్మ బోనాల ఉత్సవాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతీ ఇవాళ(ఆదివారం) పాల్గొన్నారు. అమ్మవారికి బోనాలను విజయశాంతి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు విజయశాంతిని ఘనంగా....
రాహుల్ సిప్లిగంజ్కు భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి…..
హైదరాబాద్: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్కు ఇచ్చిన హామీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. పాతబస్తీ కుర్రోడిగా....
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సిట్ రెండో నోటీసు….
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు శనివారం రెండో నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లో ఆయనకు అనుకూలమైన....
అట్టహాసంగా లాల్ దర్వాజా బోనాలు ప్రారంభం….
హైదరాబాద్: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఇవాళ (ఆదివారం, జులై20) ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో....
తూప్రాన్ లో ఈ నెల 25న పుష్యమి నక్షత్రం రోజున చిన్నారులకు స్వర్ణమృత ప్రశన:
*శ్రీ సరస్వతీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం. ఎ9 న్యూస్ ,తూప్రాన్, జులై, 20. తూప్రాన్ పట్టణంలోని శ్రీ మహంకాళి దేవాలయం వెనుక ఉన్న శ్రీ సరస్వతీ సేవా ట్రస్ట్ కార్యాలయంలోపుష్యమి....
నీ మంచికే చెబుతున్నా.. రేవంత్ను రెచ్చగొట్టకు’.. కేటీఆర్కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్…
పదే పదే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదు.. మీ కుట్రపూరిత రాజకీయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని రెచ్చగొడితే బీఆర్ఎస్ నేతలు ఎవరూ బయట....