తెలంగాణ
23వ వార్డులో పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమం
A9 న్యూస్ ప్రతినిధి: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ సొంత వార్డు 23వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 100 ...
నిజామాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం
A9 న్యూస్ ప్రతినిధి: నిజామాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం కంఠేశ్వర్ బైపాస్ రోడ్ నిజామాబాద్ నగరంలో అగ్ని ప్రమాదాలు వరుసగా కలకలం సృష్టిస్తున్నాయి తాజాగా మంగళవారం తెల్లవారుజామున నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ ...
ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
A9 న్యూస్ ప్రతినిధి: రాష్ట్రంలోని ఐటీఐల్లో ప్రవేశాల కోసం విద్యాశాఖ దరఖాస్తులను ఆహ్వానించింది ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలతో పాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ల (ఏటీసి)లో ప్రవేశ ప్రక్రియ ఇప్పటికే ...
పోగొట్టుకున్న సెల్ ఫోన్ బాధితులకు అప్పగించిన సీఐ….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్నటువంటి సెల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా సేకరించి శేఖర్, కళ్యాణ్, సురేష్ ఈ ముగ్గురు బాధితులకు సెల్ ఫోన్లను ...
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు….
A9 న్యూస్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి పిలుపుమేరకు సోమవారం నందిపేట్ మండల ...
నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులోని పేషెంట్స్:
*హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. *ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది, పేషెంట్స్ భయాందోళనకు గురయ్యారు. *వార్డుల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద వివరాలు తెలియాల్సివుంది. ...
వారిపై కూడా చర్యలు తీసుకుంటారా..- ఐఏఎస్ స్మితా సబర్వాల్:
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్ విచారణకు హాజరైయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి సంబంధించిన ఏఐ ఫొటోను తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేయడంతో పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చిన ...
హెచ్సీయూలో కాంగ్రెస్ విధ్వంసం.. రఘునందన్ రావు షాకింగ్ కామెంట్స్:
హైదరాబాద్: భూముల రక్షణ కోసం తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు పర్యావరణం విధ్వంసం చేశాయని ఆరోపించారు. ...
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీపై కేటీఆర్ క్లారిటీ:
హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ఉండనుంది. ఈ ఎన్నికలో పోటీ చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ...
ఎంఐఎంకు ఆ పార్టీలు జీ హుజూరంటున్నాయి: కిషన్ రెడ్డి.
హైదరాబాద్, ఏప్రిల్ 18: కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణను ముంచే ఎత్తుగడలు ...