తెలంగాణ
చికిత్స పొందుతూ ఒకరు మృతి…..
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ కు చెందిన మల్లెపూల సందీప్ (36), రవికుమార్ కలిసి కార్పెంట్ షాపు నిర్వహించగా నష్టాలు రావడంతో అప్పులపాలయ్యారు. ఆర్థిక ఇబ్బందులు కలగడంతో సందీప్....
దళిత మాదిగ కుటుంబ భూముల రక్షణకు ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్, జూలై 6: ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో గత 56 సంవత్సరాలుగా నివసిస్తున్న దళిత మాదిగ కుటుంబాలు ప్రభుత్వ అసైన్మెంట్ భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలను నిరసిస్తూ....
నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి:
A9 న్యూస్ ప్రతినిధి ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మావల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సైకిల్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి నీటి గుంటలో పడి అక్క, తమ్ముడు ఇద్దరూ మృతి చెందారు. వినూత్న....
నిజామాబాద్లో క్రెడిట్ కార్డు పేరుతో సైబర్ మోసం:
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో ఓ వ్యక్తి నుంచి సైబర్ మోసగాళ్లు క్రెడిట్ కార్డు పేరిట 2 లక్షలు రూపాయలు కాజేసినట్లు వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. మాలపల్లికి....
భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య….
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజమాబాద్ జిల్లా బోధన్ మండలం మినార్పల్లి గ్రామానికి చెందిన దేశ్యనాయక్(57) మద్యానికి బానిసై ఏ పనిచేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీనిపై భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి....
జగిత్యాల జిల్లాలో బాలిక దారుణ హత్య?….
*జగిత్యాల జిల్లా:జులై 06; జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. గుర్తుతెలియని దుండగులు ఆడుకునేందుకు....
స్థానిక సంస్థల ప్రతినిధుల సమాచారం రేపటిలోగా పంపండి:
జెడ్పీ సీఈవోలు, డీపీవోలకు రాష్ట్ర సర్కారు ఆదేశాలు. స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీల తాజా మాజీ ప్రజాప్రతినిధుల వివరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు....
కిష్టాపూర్ గ్రామంలో నెల పాతీయా:
దర్గా వద్ద పాల్గొన్న సిద్దిపేట అప్ప* భక్తి భజన కీర్తనలు భక్తులతో పోటెత్తిన భక్తులు* ఎ 9: న్యూస్ ,తూప్రాన్, జూలై 5: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పరిధిలోని కిష్టాపూర్....
జూలై 9న సమ్మెను జయప్రదం చేయండి:
సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపు. A9 న్యూస్ ప్రతినిధి నిజమాబాద్: జూలై 9న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని సిపిఎం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు....
కవిత పట్టు వదిలేట్లు లేదే?…
పార్టీకి ఏ మేరకు లాభం?. బీఆర్ఎస్ లో కల్వకుంట్ల కవిత తుపాను కొనసాగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ ఆమె అయితే వార్తల్లో ఉంటున్నారు కానీ పార్టీ మాత్రం....