తెలంగాణ
ఈనెల 29 రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ రాష్ట్ర సమాచార కమిషనర్లు, తెలంగాణ సమాచార కమిషన్, మెదక్ జిల్లా పర్యటన:
కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడి ఎ9 న్యూస్, మెదక్, జులై 24: సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం గురించి పౌర సమాచార అధికారులు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్....
ఆగస్టు 2న పీఎం కిసాన్ నిధులు జమ:
రైతన్నలకు(Farmers) భారీ గుడ్ న్యూస్. ప్రధానమంత్రి కిసాన్ యోజన(PM Kisan Yojana) నిధుల విడుదల తేదీ దాదాపు ఖరారైంది. దేశంలోని రైతులకు అందించే పీఎం కిసాన్ యోజన 20వ విడత సహాయ నిధులు....
ఆర్మూర్ మీదుగా పటాన్ చెరు – ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ మంజూరు:
ఎంపీ అర్వింద్ కి లేఖ ద్వారా తెలియజేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. హైదరాబాద్, జూలై 24: నిజామాబాద్ లో రైల్వే సౌకర్యాలు విస్తరణకు సంబంధించి మరో ప్రాజెక్ట్ కి ముందడుగు పడింది.....
భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం….
హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తోండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా అధికారులతో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ క్రమంలో అధికారులకి కీలక ఆదేశాలు....
ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం..మహిళలకు రూ.2500పై చర్చ.
ఈనెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా 18ఏళ్లు దాటిన యువతులు, మహిళలకు నెలకు రూ.2,500 అందించే దానిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా అన్ని విభాగాల....
అటు ‘అమరావతి’.. ఇటు ‘ఫ్యూచర్ సిటీ’ రేవంత్ ప్లానేంటి..
ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా.. అమరావతి రాజధాని, సైబరాబాద్ వంటి కీలక ప్రాజెక్టులను ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. ఆయన హయాంలోనే హైదరాబాద్లో ఐటీ కేంద్రాలకు నెలవుగా సైబరాబాద్ నిర్మాణం చేపట్టారు. భాగ్యనగరంలోనే....
మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ…..
మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ.. ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం. మహిళలు ఉచిత ప్రయాణ విలువ రూ.6700 కోట్లు. ఎప్పటికప్పుడు ఆర్టీసీకి నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం.....
ట్యాపింగ్ కేసు సీబీఐకి వెళ్తే బెటరనుకుంటున్న బీఆర్ఎస్….
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ కొత్త డిమాండ్ వినిపించడం ప్రారంభించింది. సిట్ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. గతంలో తన....
ఇద్దరు తెలంగాణ వాసులకు జాతీయ చేనేత పురస్కారాలు.,
Jul 23, 2025, తెలంగాణ : చేనేత రంగంలో 2024 సంవత్సరానికి గాను ప్రతిభ కనబరిచిన వారికి కేంద్రం పురస్కారాలు ప్రకటించింది. ఈ ఏడాది 5 సంత్ కబీర్, 19 జాతీయ చేనేత....
ఉచిత ఇసుక లబ్దిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలి: మంత్రి.
Jul 23, 2025, తెలంగాణ : ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక సరైన విధంగా లబ్దిదారులకు చేరేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి ఆదేశిచారు. లబ్దిదారులపై రవాణా భారం....















