తెలంగాణ
డబ్బుల్లేక…! టీవీ9 జర్నలిస్టు కుటుంబ కన్నీటిగాథ…
ఎ9 న్యూస్, డెస్క్ జూలై 9: జర్నలిస్టుల జీవితాలు గాలిలో దీపాలు. భరోసా.. భద్రతలేని ఉద్యోగాలు. భార్యల మీద ఈసమెత్తు బంగారం ఉండదు. అద్దె ఇల్లు.. చనిపోతే శవాన్ని ఎక్కడ ఉంచాలో తెలియని....
ఓటర్లరా జాగ్రత్త!…సయ్యద్ అవేజ్.
*నడ్డి విరిచే నాయకుల్ని తేల్చే సమయం వచ్చింది. A9 న్యూస్ ,ప్రతినిధి నిజామాబాద్: నిరుపేదలకు ఇల్లు ఉండక, భూమి లేక బాధలతో జీవితం సాగిస్తున్న మన ప్రజలకు అండగా నిలిచే నాయకులు....
మచ్చర్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై పరిశీలన:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గంలోని మచ్చర్ల గ్రామంలో మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి....
కేంద్ర ప్రభుత్వము తీసుకువచ్చిన ఫోర్త్ లేబర్ కోడ్ ను రద్దు చేయాలని డిమాండ్….
*నిరుపేదల హక్కుల సాధన సమితి మద్దతు. ఎ9 న్యూస్: ఉమ్మడి మెదక్, జూలై 8: అఖిలభారత కార్మిక సంఘాలునిర్వహిస్తున్న జూలై, 9 ,2025 .సార్వత్రిక సమ్మెకు మా నిరుపేదల హక్కుల సాధన సమితి....
కేటీఆర్ పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు:
నువ్వు నిజంగా మనిషివైతే, నీకు కళ్ళు సక్కగా కనపడితే ములుగులో పోలీస్ రాజ్యం ఎక్కడ నడుస్తోందో చెప్పు. నువ్వు నీ పార్టీ అబద్దాల పునాదులపై పుట్టకపోతే పోలీసు రాజ్యం ఎక్కడ ఉందో చూయించు.....
10న తెలంగాణ క్యాబినెట్ భేటీ:
తెలంగాణ క్యాబినెట్ ఈనెల 10న భేటీ కానుంది. రాష్ట్ర సచివాలయంలోని సీఎం కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో....
గవర్నర్, సిఎం ఆలోచనలకు అనుగుణంగా చెంచులకు 13 వేల ఇందిరమ్మ ఇండ్లు:
గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 9 వేల ఇందిరమ్మ ఇండ్లు. ఈరోజ మున్ననూర్లో మంజూరుఇండ్లు పత్రాలు అందజేయనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. సమాజంలో అత్యంత వెనుకబడిన చెంచులు దశాబ్దాల పాటు సొంత ఇండ్లకు నోచుకోలేదని....
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్:
బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న మైనంపల్లి అనుచరులు. స్థానిక ఎమ్మెల్యే సొంత గ్రామం కొర్విపల్లి నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక. భారీ కాన్వాయ్తో తెలంగాణ భవన్ కు కదిలిన మెదక్ జిల్లా....
మీడియా సంస్థలపై దాడులు చేశారో ఖబడ్దార్:రామచందర్ రావు…
మీడియా సంస్థలపై, మీడియా ప్రతినిధులపై, అమాయక ప్రజలపై దాడులు, బెదిరింపులు చేశారో… వాక్ స్వాతంత్ర్యాన్ని గౌరవించే పార్టీ బీజేపీ. హైదరాబాద్, జులై 7: మీడియా సంస్థలపై బీఆర్ఎస్ దాడులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు....
అధికారులకు షాకిచ్చిన సామాన్యుడు..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం ప్రభుత్వాధికారులకు ఓ సామాన్యుడు షాకిచ్చిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంటుంది. గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి తన....