తెలంగాణ
కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డి ఇకలేరు – సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి మృతి:
సురవరం సుధాకర్ రెడ్డి గారికి నివాళి. వామపక్ష ఉద్యమంలో అపూర్వ అధ్యాయం ముగిసింది. సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అద్భుతమైన ప్రజా నాయకుడు, ఉద్యమ యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు....
స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయానికి సిద్ధమైన టీపీసీసీ – రేపు గాంధీ భవన్లో రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ…..
టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) రాజకీయ వ్యవహారాల కమిటీ మరియు అడ్వజరీ కమిటీ సంయుక్త సమావేశం కీలకమైన దశకు చేరుకుంది. దీన్ని గాంధీ భవన్ లో నిర్వహిస్తున్నారు, మరియు సమావేశానికి ఏఐసీసీ ఇంచార్జ్....
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి…
16 గేట్లు ఎత్తివేసిన అధికారులు. నిజామాబాద్ జిల్లా:ఆగస్టు 23: నిజామాబాద్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగు తుంది. శనివారం ప్రాజెక్టులో 16 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు....
అమీర్నగర్లో పామాయిల్ సాగు కార్యక్రమం……
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం అమీర్నగర్ గ్రామ పంచాయతీలో పామాయిల్ సాగు కార్యక్రమాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ శ్యామ్, హెచ్ ఈ ఓ. సుధీర్, క్లస్టర్ ఆఫీసర్, నాగేష్ గౌడ, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా....
మాసాయిపేట తహసిల్దార్ కార్యాలయానికి ప్రభుత్వం 12 పోస్టులు మంజూరు….
నర్సాపూర్ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డికి కృతజ్ఞతలు – పిఎసిఎస్ డైరెక్టర్ ఉదండపురం నర్సింలు స్పందన. మాసాయిపేట, ఆగస్టు 22 (ఎ9 న్యూస్): మెదక్ జిల్లా, నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన మాసాయిపేట మండలంలో ఇటీవలే....
జోరుపూర్ పాఠశాల శిథిలావస్థలో…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నందిపేట్ మండలంలోని జోరుపూర్ ప్రాథమిక పాఠశాల దయనీయ స్థితికి చేరింది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 25మంది విద్యార్థులు ఒక్క గదిలోనే ఇబ్బందులు....
ప్రతిభావంతులైన గురువులకు ఘన సన్మానం….
ఆర్మూర్, A9 న్యూస్ ప్రతినిధి: ఆలూరు మండలంలో బుధవారం నిర్వహించిన టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ (TLM) పోటీల్లో మిర్ధపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ప్రతిభ కనబరిచి మూడు అవార్డులను....
నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందజేయాలి…..
బిజెపి నాయకులు మండల శాఖ డిమాండ్. మాసాయిపేట తాసిల్దార్ జ్ఞాన జ్యోతి కి వినతి పత్రం. మాసాయిపేట ,ఎ9 న్యూస్, ఆగస్ట్ 23: తెలంగాణ రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు: మెదక్ జిల్లా మాసాయిపేట....
ఆయిల్ పామ్ సాగు పంట పైన అవగహన సదస్సు….
JAKRANPALLY: ఈరోజు తొర్లికొండ గ్రామం లో ఆయిల్ పామ్ సాగు పంట పైన అవగహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారిని దేవిక , మాట్లడుతూ, తెలంగాణ ప్రభుత్వం....
బాల్కొండలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులపై రాస్తారోకో…..
బాల్కొండ, ఆగస్ట్ 22, 2025: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంకు చెందిన పేద కుటుంబాలు ఈరోజు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అన్యాయంపై రాస్తారోకో నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో....















