తాజా వార్తలు
భీంగల్ ఎస్సైగా సందీప్ బాధ్యతల స్వీకరణ:
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: భీంగల్ పోలీస్ స్టేషన్కు నూతన ఎస్సైగా సందీప్ నియమితులై సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు బదిలీపై వెళ్లిన ఎస్సై మహేష్ స్థానంలో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు....
ప్రజావాణిలో 28 ఫిర్యాదులు స్వీకరించిన కమిషనర్:
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఐ.పి.ఎస్. మొత్తం 28 ఫిర్యాదులను స్వీకరించారు.....
బీసీ రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి జూలై 17న రైల్ రోకో నిర్వహించి తీరుతాం....
బీజేపీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం ఎవరినీ ఎంపిక చేసినా తాను కట్టుబడి ఉంటానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి(MP Arvind Dharmapuri) స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా కలిసి పని చేస్తామని తేల్చి....
గుండెపోటుతో మృతి చెందిన డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సహాయం…
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: పడగల్ గ్రామానికి చెందిన సాజీద్ ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో అద్దె బస్సు డ్రైవర్గా గత కొంత కాలంగా విధులు నిర్వర్తిస్తున్నారు జూన్ 24వ తేదీన ఆయన గుండెపోటుతో హఠాన్మరణం....
రఘునందన్ రావు ను పరామర్శించిన బిజెపి మున్సిపల్ అధ్యక్షులు….
A9 న్యూస్ మెదక్ ప్రతినిధి: మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కు చిన్న శస్త్రచికిత్స జరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ను ఆదివారం తూప్రాన్ మున్సిపల్ ప్రెసిడెంట్ భూమనగారి జానకిరామ్....
MRPS 31 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి….
A9 న్యూస్ ప్రతినిధి మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో రాందాస్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ గద్దెనిర్మాణ కొరకు భూమి పూజ ప్రారంభించిన బొజ్జ సైదులు మెదక్ జిల్లా ఇన్చార్జి పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ....
కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు కార్యక్రమము సక్సెస్ ( విజయవంతం ) కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు: పోలీస్ కమిషనర్ వెల్లడి
నిజామాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా కార్యక్రమాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారులు, భద్రతా విభాగం ఉన్నతాధికారులు , జిల్లా పాలన అధికారి ( కలెక్టర్ ),....
PRTU-TS మాసాయిపేట మండల ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా…
*PRTU-TS మాసాయిపేట మండల ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా… *బహిష్కరించిన పి.ఆర్.టీ.యు సంఘం… A9 న్యూస్ మాసాయిపేట మెదక్ జూన్ 29: మెదక్ జిల్లా పి.ఆర్.టీ.యు అధ్యక్షులు సుంకరి కృష్ణ పైన ఏకపక్షంగా ఎవరిని....
అంగరంగ వైభవంగా రోటరీ భవన్ ప్రారంభం…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నూతనంగా నిర్మించిన రోటరీ భవన్ను రోటరీ అధ్యక్షుడు రజనీష్ కిరాడ్ పూజాకార్యక్రమాలతో ప్రారంభించగా, పి.డి.జి హనుమంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి భవనాన్ని....