తాజా వార్తలు

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఫిబ్రవరి 28. 2024 నుంచి మార్చి 19 2024 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 1 2024 నుంచి 15వ ...

కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ

నిజామాబాద్ A9 న్యూస్:  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను నిరుపేద బడుగు బలహీన వర్గాలకు చెందిన అభయహస్తం ప్రజా పాలన ...

నందిపేట్ మండల కేంద్రంలో ఘనంగా 139వ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ మంద మహిపాల్ గారి ఆధ్వర్యంలో 139వ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ ...

ఆర్మూర్ లో కిల్లున్నారా బంగారం సారీ

నిజామాబాద్ A9 న్యూస్:              ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని డాక్టర్ పవర్ ఈశ్వర్ చంద్ర కు సంబంధించిన కిలోన్నర బంగారం చోరీ జరిగినట్లు సమాచారం. నిజామాబాద్ కో-ఆపరేటివ్ ...

సీనియర్ జర్నలిస్ట్ ను పరామర్శించిన జిల్లా టీయుడబ్ల్యూ సంఘ అధ్యక్షులు జర్నలిస్టుల సంఘ సభ్యులు

  ఇందల్వాయి మండలంలోని  కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పోంది తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న డిచ్ పల్లి సినియర్ జర్నలిస్టు డిచ్ పల్లి ప్రెస్ క్లబ్ ...

ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : గౌరవ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ను అవమానపరుస్తూ తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడం, అనుకరించడం జరుగుతున్నటువంటి దృశ్యాన్ని రాహుల్ ...

రంగారెడ్డి జిల్లాలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ విజయవంతం

A9న్యూస్ : సంగారెడ్డి జిల్లా డిసెంబర్‌21 దేశ రక్షణకు యుద్ధ ట్యాంకర్లు తయారు చేసే కర్మాగారం సంగారెడ్డి జిల్లాకే తలమానికం అని, సైనికులు ఎత్తు, పల్లపు ప్రాంతాలతో పాటు సముద్రాల్లో సైతం శత్రుసేనలను ...

మామిడిపల్లి గ్రామానికి చెందిన ఇర్ఫాన్ అనే యువకునికి ఆర్థిక సహాయం.

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : ఈరోజు సిద్ధి వినాయక (ఎస్ఎల్ఎఫ్ )డీ. గంగామణి ఆర్ .పి గారి ఆధ్వర్యంలోగుప్పెడు బియ్యం లో భాగంగా మామిడి పల్లి కి చెందిన ఇర్ఫాన్ అనే యువకుడు ...

అసెంబ్లీలో గర్జించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : కామారెడ్డి జిల్లా నియోజకవర్గం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అసెంబ్లీలో గత ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఉద్యోగులకు సకాలంలో గత ప్రభుత్వాలు ...

కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. గ్రామాల్లోనే ఎంపిక

తెలంగాణ A9 న్యూస్: తెలంగాణలో ఏళ్లుగా గంపెడాశలతో ఎదురుచూస్తున్న పేదల కల తీరబోతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ...