తాజా వార్తలు

గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలు

A9 న్యూస్ ప్రతినిధి బోధన్: గ్యాస్ సిలిండర్ పేలి సాలూర గ్రామంలో ఓ ఇల్లు దహనమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో గ్యాస్ లీకై మంటలు ...

స్తంభాలపై కుప్పలుతెప్పలుగా ఉన్న వైర్లు తొలగింపు

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: స్తంభాలపై కుప్పలుతెప్పలుగా ఉన్న వైర్లు తొలగింపు పట్టణాలు, మండలాలు, గ్రామాలలో విద్యుత్ స్తంభాల పై కుప్పలుతెప్పలుగా పోగైన వైర్ల తొలగింపు పై అధికారులు ఫోకస్ పెట్టారు. టీజీ ...

వివాహితను కాపాడిన పోలీసులు….

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: వివాహితను కాపాడిన పోలీసులు బాసర గోదావరి నదిలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వివాహితను బాసర పోలీసులు కాపాడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ లక్ష్మణ్ వివరాల ప్రకారం నిజామాబాద్ ...

టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు :సీఎం రేవంత్ రెడ్డి

*🔸 టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు* *🔸 దేవాలయాల అభివృద్ధిపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం* సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి :ఆగస్టు 30 తిరుమల తిరుపతి దేవస్థానం ...

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూరు మండల బీజేపీ కార్యవర్గ సమావేశం పార్టీ అధ్యక్షులు గంగాధర్ గిరీష్ అధ్యక్షతన ఆలూరు మండల కేంద్రం లోని కుర్మ సంగం లో సమావేశం నిర్వహించడం జరిగింది. ...

అల్ల కొండ చరిత్ర చాలా గొప్పదనీ ఆర్మూర్ ఆర్డిఓ

A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ: అల్ల కొండ చరిత్ర చాలా గొప్పదనీ ఆర్మూర్ ఆర్డిఓ బి.రాజా గౌడ్ అన్నారు. ఖిల్లా లో పూర్వ కట్టడాలు రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిధని అన్నారు. బాల్కొండ ...

మిలాద్-ఉన్-న‌బీ నిర్వ‌హించుకునేందుకు మిలాద్ క‌మిటీ ప్ర‌తినిధులు అంగీక‌రించారు

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: మిలాద్-ఉన్-న‌బీ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను సెప్టెంబ‌రు 19 వ తేదీన నిర్వ‌హించుకునేందుకు మిలాద్ క‌మిటీ ప్ర‌తినిధులు అంగీక‌రించారు. మిలాద్-ఉన్-న‌బీ ఏర్పాట్ల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర ...

హైదరాబాద్‌లో మిలద్ ఉత్సవాలు వాయిదా

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: హైదరాబాద్‌లో మిలద్ ఉత్సవాలు వాయిదా హైదరాబాద్‌లో మిలద్-వున్-నబి ఉత్సవాలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 16వ తేదీకి బదులుగా అదే నెల 19వ తేదీన జరుగనున్నాయి. ఈ మేరకు ...

తెలంగాణలో డిప్యూటీ తహశీల్దార్లకు ప్రభుత్వం పదోన్నతి

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో 83 మంది డిప్యూటీ తహశీల్దా ర్లకు తహశీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ...