తాజా వార్తలు
రోడ్డుపై అజాగ్రత్త తగదు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక…
Feb 03, 2026, తెలంగాణ : రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ షేర్ చేసిన ఒక షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతివేగం, నిర్లక్ష్యం....
తెలంగాణలో భూముల ధరల పెంపునకు రంగం సిద్ధం….
Feb 03, 2026, తెలంగాణ ప్రభుత్వం భూముల ధరలను సవరించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ నిర్ణయించింది. దీనిపై త్వరలో రాష్ట్రంలో భూముల విలువ పెంచే అవకాశం ఉంది. గత....
మహిళలతో కలిసి పుట్టి రాధ–మురళి ఇంటింటి ఎన్నికల ప్రచారం…
కోటార్మూర్ 6వ వార్డులో బిజెపి ఇంటింటి ప్రచారం జోరు…. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్ 6వ వార్డులో బిజెపి అభ్యర్థులు పుట్టి రాధ–మురళి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.....
సిట్ విచారణకు హైదరాబాద్ బయలుదేరిన కేసీఆర్.. దారి పొడవునా వెల్లువెత్తిన మద్దతు….
కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ వేధింపుల్లో భాగంగా జరుగుతున్న సిట్ విచారణకు హాజరు కావడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఎర్రవెల్లి నివాసం నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. హైదరాబాద్కు వస్తున్న కేసీఆర్....
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకుల ర్యాలీ….
ఈ9 న్యూస్ | మాసాయిపేట | ఫిబ్రవరి 1: కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై అక్రమ కేసులు బనాయిస్తూ, సిట్ విచారణకు హాజరుకావాలంటూ ఒత్తిడి చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.....
గద్దర్కు ఘన నివాళులు అర్పించిన ఆర్మూర్ దళిత, ప్రజా సంఘాల నాయకులు….
ఆర్మూర్: తన కలం, గళంతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదుతూ, సమాజంలో నెలకొన్న అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం సాగించిన ప్రజాగొంతుక, తెలంగాణ ఉద్యమ కెరటం, ప్రజయుద్ధ నౌక గద్దరన్న గారి 78వ జయంతి....
తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం : కత్రాజీ విష్ణు…
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్క్లబ్ భవనంలో కత్రాజీ విష్ణు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా. విష్ణు మాట్లాడుతూ, తనపై బంగారు వ్యాపారి కోమన్ పల్లి శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని....
జన జాగృతి పార్టీ తరఫున కామారెడ్డి 13వ వార్డులో నామినేషన్ దాఖలు చేసిన సుంకరి స్వప్నా….
తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా 13వ వార్డు నుంచి జన జాగృతి పార్టీ అభ్యర్థిగా సుంకరి స్వప్నా నామినేషన్ దాఖలు చేశారు. విద్యావంతురాలైన సుంకరి స్వప్నా ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు.....
ఆర్మూర్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి నూగురు జ్యోతి నామినేషన్ దాఖలు…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నూగురు జ్యోతి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 10వ....
గత మూడు రోజులుగా సొసైటీ మూత రైతులకు ఇబ్బందులు…..
పాలకవర్గం లేక ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఉద్యోగస్తులు… ప్రైవేట్ షాపులను ఆశ్రయిస్తున్న రైతులు…. మెదక్ జిల్లా: జనవరి 29. మాసాయిపేట మండల కేంద్రంలో రైతులకు ఇబ్బంది కలగకుండా గత ప్రభుత్వం సొసైటీ గోదామును మాసాయిపేట....










