హైదరాబాద్

కవిత పట్టు వదిలేట్లు లేదే?…

July 5, 2025

  పార్టీకి ఏ మేరకు లాభం?. బీఆర్ఎస్ లో కల్వకుంట్ల కవిత తుపాను కొనసాగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ ఆమె అయితే వార్తల్లో ఉంటున్నారు కానీ పార్టీ మాత్రం....

సరిపోదా శనివారం-షాద్ నగర్ ఏసిపి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆగే చల్….

July 5, 2025

ప్రతి శనివారం పోలీస్ పరేడ్. లెఫ్ట్.. రైట్ అంటూ కదం తొక్కుతున్న పోలీసన్నలు. సరిపోదా శనివారం.. ఇదేదో నాని సినిమాలే అనిపిస్తుంది కదూ.. కానీ ఇది సినిమా కాదు పోలీసుల విధి నిర్వహణలో భాగం.....

అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తూ కొన్ని బ్యాంకులు నిర్ణయం…

July 5, 2025

  *ఇది నిజంగా ఖాతాదారులకు శుభావార్త. కెనరా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జులై 1 నుంచి, BOB జులై 2 నుంచి, ఇండియన్ బ్యాంకు జులై 7వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు....

హైడ్రాకు మరోసారి మొట్టికాయలు వేసిన తెలంగాణ హైకోర్టు…

July 5, 2025

  అక్రమ నిర్మాణాలు కూల్చడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా అంటూ హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు సున్నం చెరువు వద్ద ఎలాంటి సర్వే నిర్వహించకుండా, నోటీసులు....

గ్రూప్‌-1లో తెలుగు అభ్యర్థులపై వివక్ష అపోహే..

July 4, 2025

  హైకోర్టులో టీజీపీఎస్సీ వెల్లడి. హైదరాబాద్‌:జూలై 4; గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను తెలుగు మాధ్యమంలో రాసిన విద్యార్థుల పట్ల వివక్ష చూపారన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని.. అది వట్టి అపోహ మాత్రమే అని....

కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్‌ ఆరా..

July 4, 2025

  హైదరాబాద్‌: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరా తీశారు. సోమాజీగూడ యశోద ఆస్పత్రి వైద్యులు, అధికారులతో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు అత్యుత్తమ....

ఒకే రాష్ట్రంలో రెండు బోర్డులు అవసరమా..

July 4, 2025

  ఇంటర్‌ బోర్డును పాఠశాల విద్యలో విలీనంచేయండి. రాష్ట్ర విద్యాశాఖకు కేంద్ర విద్యాశాఖ ఆదేశం. హైదరాబాద్‌, జూలై 4 రాష్ట్రంలో 1-12 తరగతుల వరకు రెండు బోర్డులు అవసరమా..? పదో తరగతికి ఒక బోర్డు,....

నేడు సామాజిక న్యాయ సమరభేరి సభ.:

July 4, 2025

  *’జై బాపూ-జై భీమ్‌-జై సంవిధాన్‌’లో భాగంగా ఎల్బీ స్టేడియంలో. *నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడ. *పార్టీ గ్రామ శాఖల అధ్యక్షుల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు హాజరు. 40 వేల....

ఛలో LB స్టేడియం:

July 4, 2025

  *జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ, పట్టణ స్థాయి కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల సమ్మేళనం. *తేదీ: 04-07-2025, శుక్రవారం. *స్థలం: LB స్టేడియం, హైదరాబాద్. *ముఖ్య అతిథి:....

నాగరికత పెరుగుతున్నా.. మహిళల పట్ల వివక్ష..

July 4, 2025

  *సమస్యను ఆదిలోనే గుర్తిస్తే సమానత్వం సాధ్యం. *హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ సుజయ్‌పాల్‌.   హైదరాబాద్‌, జూలై 4: నాగరికత పెరుగుతున్నప్పటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతున్నదని హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌....

Previous Next