హైదరాబాద్
తెలంగాణలోని ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది లైసెన్స్డ్ సర్వేయర్ల రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి….,
హైదరాబాద్: తెలంగాణలోని ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సచివాలయంలో నిన్న శుక్రవారం రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ....
హైదరాబాద్లో చిరుతపులుల సంచారం:
A9 news,Jul 12, 2025 భాగ్యనగర వాసులకు అలర్ట్. హైదరాబాద్లో చిరుత పులులు సంచరిస్తున్నాయి. దీనిపై ప్రజలను అప్రమత్తం చేస్తూ డిఫెన్స్ లేబొరేటరీస్ స్కూల్ ప్రకటన విడుదల చేసింది. బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్....
రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన బీజేపీ హైకమాండ్:
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది బీజేపీ హైకమాండ్. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికలపై అసంతృప్తి వ్యక్తం చేయటం.. బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆ క్రమంలోనే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటానికి సిద్ధం....
తెలంగాణ : 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఆమోదం…
A9 news,Jul 10, 2025, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం సుమారు 3 గంటల పాటు....
స్థానిక ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్లు..!
నేడు క్యాబినెట్ భేటీలో చర్చ ప్రధానంగా వీటిపైన. గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్, జీవో జారీకిగవర్నర్ ద్వారా ఆర్డినెన్స్, జీవో జారీకి అవకాశం! హైదరాబాద్, జూలై 10 రాష్ట్ర మంత్రివర్గం గురువారం భేటీకానుంది. సచివాలయంలో సీఎం....
ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ:
A 9 న్యూడ్,jul 10, 2025, తెలంగాణ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈనెల 13వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ADB, కుమ్రంభీం....
కేసీఆర్, జగన్ అనుంబంధంతో తెలంగాణకు నష్టం: సీఎం రేవంత్.
Jul 09, 2025, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అనుంబంధంతో తెలంగాణకు తీరని నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి నష్టం జరగకుండా ఇద్దరి మధ్యే....
కేసీఆర్ను 100 కొరడా దెబ్బలు కొట్టినా తప్పులేదు: CM రేవంత్.
Jul 09, 2025, తెలంగాణ : కేసీఆర్పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నీటి విషయంలో చేసిన ద్రోహానికి KCRను 100 కొరడా దెబ్బలు కొట్టినా తప్పులేదని అన్నారు. ఏపి....
కృష్ణావాటాలో ద్రోహం చేసిందే కేసీఆర్: ఉత్తమ్
A9 news,Jul 09, 2025, తెలంగాణ : బీఆర్ఎస్ పాలనలోనే రాయలసీమకు కృష్ణా నదీ జలాలను అక్రమంగా తరలించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్....
పబ్లు, క్లబ్లు కాదు.. అసెంబ్లీకి రండి: సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్…..
కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్ను ఆహ్వానించానని.. ప్రతిపక్ష నేత సభకు రావాలని సూచన చేశా కానీ సవాల్ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వీధుల్లో, క్లబుల్లో, పబ్బుల్లో కాకుండా....















