హైదరాబాద్
భారీ వర్షం: ఎమర్జెన్సీ నంబర్లు ఇవే….
TG: హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లపై కూడా నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో....
ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని దమ్ముంటే నీ మనవడిపై ఒట్టు వేసి చెప్పు: రేవంత్రెడ్డిపై కేటీఆర్ సంచలన కామెంట్స్…..
“కాంగ్రెస్ నేతలు రైతు డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగాలు, స్కూటీలు, నిరుద్యోగ భృతి, తులం బంగారం వంటి పేర్లతో, బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చారు” అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్....
ఇక నుంచి మీ వెహికిల్ను ఆపరు.. ఆటోమేటిక్గా ఫైన్ పడిపోతుంది.. రాష్ట్రవ్యాప్తంగా AI కెమెరాలు:
రూల్స్ పాటించకుండా.. ఫైన్ కట్టకుండా తప్పించుకు తిరిగే వాహనదారులకు ఇక నుంచి బ్యాడ్ న్యూస్. వాహనాలను ఆపకుండానే ఫైన్ వేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆటోమేటిక్ నంబర్....
కేటీఆర్ మిత్రుడు దుబాయ్లో చనిపోయాడు: సీఎం రేవంత్.
ఢిల్లీ, జులై 17: సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. ఈరోజు ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు సీఎం. ఈ చిట్చాట్లో కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు....
కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి:
తెలంగాణలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. రాష్ట్రంలో అధునాతన సౌకర్యాలు, పరిశోధన కేంద్రాలు....
హెచ్సీఏ అక్రమాల కేసు.. నిందితులపై సీఐడీ ప్రశ్నల వర్షం:
ఉప్పల్ సీఐ సస్పెండ్.. హైదరాబాద్, జులై 17: హెచ్సీఏ అక్రమాల కేసులో సీఐడీ కస్టడీ విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్....
రైతు ప్రాణం తీసిన లైన్ మెన్..
*విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతు మృతి *లైన్ మెన్ విద్యుత్ అధికారులపై కేసు నమోదు.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో రైతు మృత్యువాత పడ్డాడు పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా....
ఆర్మూర్ లో పేకాట ఆటగాళ్ల అరెస్టు….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా ఉన్న వాసవి ట్రేడర్స్ వద్ద అక్రమంగా మూడు ముక్కల పేకాట ఆడుతున్న నలుగురు మహమూద్ ఖాన్, షేక్ సలీం, మహమ్మద్ ఖాన్,....
డిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!!
* రేపు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయ్యే అవకాశం. పోలవరం-బనకచర్లతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం....
బిగ్ అలర్ట్.. తెలంగాణలో మరో ఐదు రోజులు వర్షాలు……
A9 news,Jul 15, 2025, తెలంగాణ : ఈ సంవత్సరం రుతుపవనాలు తొందరగా వచ్చినప్పటికి.. వర్షాలు మాత్రం ఆశించిన స్థాయిలో పడటం లేదు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖతో పాటు TG....















