హైదరాబాద్

ఒక అభ్యర్థి..ఒకే నామినేషన్‌!…..

July 26, 2025

  ఒకేసారి జడ్పీటీసీ, ఎంపీటీసీకి పోటీ చేయటానికి నోచాన్స్‌. కుటుంబంలోని ఓటర్లు అందరికీ ఒకే పోలింగ్‌బూత్‌లో ఓటు హక్కు. ఎంపీటీసీకి గులాబీ, జడ్పీటీసీ ఎన్నికకు తెలుపు బ్యాలెట్‌ పేపర్లు. స్థానిక ఎన్నికల్లోనూ నోటా! జిల్లాల....

పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు….

July 25, 2025

  పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. భారతదేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం జులై 25, 2025న ఉదయం 6:10 గంటల సమయానికి, 24 క్యారెట్ల బంగారం....

ఢిల్లీకి చేరిన బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లు:

July 24, 2025

  హైదరాబాద్, జులై 24: తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన 42 శాతం బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లు ఆర్డినెన్స్ గురువారం కేంద్ర హోం మంత్రిత్వశాఖకు చేరింది. న్యాయ సలహా కోసం హోమ్ శాఖకు....

*ఈ నెల 26న ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి లీడర్ శిక్షణ ప్రారంభం:

July 24, 2025

  తెలంగాణలో రాజకీయ, సామాజిక చైతన్యాన్ని మరింత పెంచేందుకు ఈ నెల 26న రెండు కీలక కార్యక్రమాలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి సంస్థ యువత, మహిళలను నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో....

ఆగస్టు 2న పీఎం కిసాన్ నిధులు జమ:

July 24, 2025

  రైతన్నలకు(Farmers) భారీ గుడ్ న్యూస్. ప్రధానమంత్రి కిసాన్ యోజన(PM Kisan Yojana) నిధుల విడుదల తేదీ దాదాపు ఖరారైంది. దేశంలోని రైతులకు అందించే పీఎం కిసాన్ యోజన 20వ విడత సహాయ నిధులు....

భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం….

July 23, 2025

  హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తోండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా అధికారులతో హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ క్రమంలో అధికారులకి కీలక ఆదేశాలు....

ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం..మహిళలకు రూ.2500పై చర్చ.

July 23, 2025

  ఈనెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో మహాలక్ష్మి పథకంలో భాగంగా 18ఏళ్లు దాటిన యువతులు, మహిళలకు నెలకు రూ.2,500 అందించే దానిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా అన్ని విభాగాల....

అటు ‘అమ‌రావ‌తి’.. ఇటు ‘ఫ్యూచ‌ర్ సిటీ’ రేవంత్ ప్లానేంటి..

July 23, 2025

  ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎక్క‌డ మాట్లాడినా.. అమ‌రావ‌తి రాజ‌ధాని, సైబ‌రాబాద్ వంటి కీల‌క ప్రాజెక్టులను ప్ర‌స్తావిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న హ‌యాంలోనే హైద‌రాబాద్‌లో ఐటీ కేంద్రాల‌కు నెల‌వుగా సైబ‌రాబాద్ నిర్మాణం చేప‌ట్టారు. భాగ్య‌న‌గ‌రంలోనే....

మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ…..

July 23, 2025

మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ.. ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం. మహిళలు ఉచిత ప్రయాణ విలువ రూ.6700 కోట్లు. ఎప్పటికప్పుడు ఆర్టీసీకి నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం.....

ట్యాపింగ్ కేసు సీబీఐకి వెళ్తే బెటరనుకుంటున్న బీఆర్ఎస్….

July 23, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ కొత్త డిమాండ్ వినిపించడం ప్రారంభించింది. సిట్ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. గతంలో తన....

Previous Next