హైదరాబాద్
మధ్యాహ్న భోజన పథకం నిధులు విడుదల….
Jul 30,2025, తెలంగాణ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నిధులయ్యాయి. నిధులను విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ....
బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కార్యాచరణ.. రంగంలోకి కేసీఆర్….
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని బీఆర్ఎస్....
తెలంగాణలో యూరియా కొరత ఎందుకొచ్చింది.. రేవంత్ ప్రభుత్వంపై టీ బీజేపీ చీఫ్ ప్రశ్నల వర్షం…
ఖమ్మం: జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని.. అభివృద్ధి మాత్రం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే నిధులతో ఖమ్మం జిల్లాలో కోట్లాది రూపాయల అభివృద్ధి జరుగుతోందని ఉద్ఘాటించారు. ఖమ్మం....
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి స్పెషల్ ఫోకస్.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ(మంగళవారం జులై 29) రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో పలు కీలక అంశాలపై....
పాత బస్తీ మెట్రో పనులకు గ్రీన్ సిగ్నల్.. సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు.
హైదరాబాద్: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ(మంగళవారం జులై 29) రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం రేవంత్రెడ్డి చర్చించారు.....
ఢిల్లీకి బీఆర్ఎస్ రోడ్ మ్యాప్ – జగదీష్ రెడ్డి ప్లాన్ ఓ రేంజ్ అంతే…..
ఒక్క సారి ఓడిపోయామని.. లోకసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని బీఆర్ఎస్ ఏ మాత్రం కంగారు పడటం లేదు. పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసంతోనే ఉంది. భారత రాష్ట్ర సమితి అనే పేరును మళ్లీ తెలంగాణ....
సీఎం ..సీఎం నినాదాలు – కవిత టార్గెట్ క్లియర్ ……
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్కడికి వెళ్లినా సీఎం సీఎం నినాదాలు కామన్ గా మారుతున్నాయి. లీడర్ అనే కార్యక్రమం పెట్టి యువనేతలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో కవిత వచ్చినప్పుడు, వెళ్లినప్పుడు సీఎం....
బిచ్చగాళ్ల “వీర్యం”.. అడ్డాకూలీల “అండం”……..
పోలీసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు. హైదరాబాద్ : వీర్యం, అండాల సేకరణ పేరుతో నగరంలో జరుగుతున్న వికృత దందా ఇది!! సంతాన భాగ్యం లేక దాతల నుంచి వీర్యం, అండాల వంటివి కోరుకునేవారు......
సీతారామ ప్రాజెక్టు అంచనాలు పెంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం …..
రూ.13,058 కోట్ల నుండి రూ.19,325 కోట్లకు పెంచుతూ ఆమోదం తెలిపిన క్యాబినెట్ భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం నుండి మహబూబాబాద్ జిల్లాలో పంట పొలాలకు గోదావరి నీళ్లు అందించేందుకు సీతారామ ప్రాజెక్టు ప్రారంభించి,....
పుట్టిన చోటే శిశువులకు ఆధార్….
చిన్నారులకు ఆధార్ తీసుకోవడానికి తల్లిదండ్రులు పడే కష్టాలకు స్వస్తి పలికేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ జారీ చేయాలని నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు,....















