హైదరాబాద్
హైదరాబాద్ చేరుకున్న ఫుట్ బాల్ దిగ్గజం మెస్సి….
హైదరాబాద్:డిసెంబర్ 13 అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. మెస్సీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నగరానికి విచ్చేశాడు. రోడ్డు మార్గం ద్వారా ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకున్నాడు ఫలక్నుమా....
ఎన్నికల్లో పోలిసుల పాత్ర చాలా కీలకం.,.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరపాలి… *సిబ్బందికి సూచనలు చేసిన ఎస్పి నరసింహ… ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ప్రకారం నిబంధనలు పాటిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికలు నిర్వహణలో పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర చాలా....
రేపే రెండో విడత స్థానిక పంచాయతీ ఎన్నికలు…..
హైదరాబాద్:డిసెంబర్ 13 తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం శుక్రవారం తో ముగియడంతో, అధికారులు పోలింగ్కు సన్నద్ధమవుతున్నారు. మొత్తం 4,332 గ్రామ పంచాయతీలు, 29, 903 వార్డు సభ్యుల....
గురుకుల పాఠశాలల ప్రవేశాలకు దరఖాస్తులు…..
హైదరాబాద్:డిసెంబర్ 12 ఎస్సీ,ఎస్టీ,బీసీ,జనరల్ గురుకుల పాఠశాలలో 5,తరగతితో పాటు 6, నుంచి 9 తరగతి వరకు 2026 -27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటనను సెట్ కన్వీనర్, ఎస్సీ....
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!…
హైదరాబాద్:డిసెంబర్ 11 తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది తొలి స్థానంలో ఉంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు 662, స్థానాలలో....
మావోయిస్టు పార్టీ నుండి లీగల్ కావడం-జంపన్న…
*లీగల్ కావడం (సరెండర్:) ఎ9 న్యూస్ డెస్క్ ,డిసెంబర్ 11: మావోయిస్టు పార్టీ నుండి లేదా ఇతర నక్సలైట్ పార్టీ నుండి బయటకు వచ్చిన వారిని సరెండర్ అనడం సరైన పదం కాదు.....
తెలంగాణలో ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు…..
హైదరాబాద్:డిసెంబర్ 11 తెలంగాణలో తొలి విడుద పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది ఒంటిగంటలోపు క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు....
పల్లెల్లో ప్రశాంతంగా సర్పంచ్ ఎన్నికలు….
హైదరాబాద్:డిసెంబర్ 11 తెలంగాణ పల్లెల్లో సర్పంచ్, వార్డు, సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతు న్నాయి, తెలంగాణలో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 4,236 గ్రామపంచాయతీ లలో ఎన్నికలు....
రేపు తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధం….
హైదరాబాద్:డిసెంబర్ 10 తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 11, గురువారం నాడు జరగనుంది.....
రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణకు 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు….
హైదరాబాద్:డిసెంబర్ 10 తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రూ”5,75,000 వేల కోట్ల విలువైన పెట్టు బడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఐటి, డేటా సెంటర్లు, పర్యా టకం, వంటి కీలక రంగంలో....















