మెదక్
వరిగుంతo గ్రామంలో మహా సంపర్క్ అభియాన్ – బీజేపీ ఇంటింటి ప్రచారం…
A9 news, మెదక్ జిల్లా, కొల్చారం మండలంలోని వరిగుంతం గ్రామంలో “మహా సంపర్క్ అభియాన్” కార్యక్రమం భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి బూత్ స్థాయి....
కాంగ్రెస్ నిజాలు పక్కనపెట్టి రైతులకు లబ్ధిదారులకు సమస్యలు పరిష్కరించండి…..
*కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం. *నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిట సునీత లక్ష్మారెడ్డి. ఎ9 న్యూస్ ,మాసాయిపేట, ( మెదక్ ) ఆగస్టు 1: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలోని....
తెలంగాణ : సర్పంచ్ ఎన్నికలు.. ఆ 18 గ్రామాల్లో లేనట్లే!…
Aug 01, 2025, తెలంగాణ : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు, జిన్నారం మండలాల్లోని 18 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసి ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందుకు 2018 పంచాయతీ రాజ్....
ఎంపీ సొంత నిధులతో ఐదు గ్రామాలకు ఐమెక్స్ సోలార్ లైట్స్ మంజూరు….
ఐదు గ్రామాల ప్రజలు ఎంపీ రఘునందన్ రావుకి హర్షం వ్యక్తం. ఎ9 న్యూస్, మాసాయిపేట ,మెదక్ ,జులై 31 మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలంలో ఐదు గ్రామాలకు చెట్లా తిమ్మాయిపల్లి, రామంతపూర్,....
ఈనెల 29 రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ రాష్ట్ర సమాచార కమిషనర్లు, తెలంగాణ సమాచార కమిషన్, మెదక్ జిల్లా పర్యటన:
కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడి ఎ9 న్యూస్, మెదక్, జులై 24: సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం గురించి పౌర సమాచార అధికారులు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్....
తూప్రాన్ లో ఈ నెల 25న పుష్యమి నక్షత్రం రోజున చిన్నారులకు స్వర్ణమృత ప్రశన:
*శ్రీ సరస్వతీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం. ఎ9 న్యూస్ ,తూప్రాన్, జులై, 20. తూప్రాన్ పట్టణంలోని శ్రీ మహంకాళి దేవాలయం వెనుక ఉన్న శ్రీ సరస్వతీ సేవా ట్రస్ట్ కార్యాలయంలోపుష్యమి....
నీటి విడుదల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన ఆవుల రాజిరెడ్డి….
రైతుల బాధలు తెలుసుకొని నీటిని విడుదల చేయాలి రాజిరెడ్డి విజ్ఞప్తి. ఎ9 న్యూస్, మెదక్, జూలై 19: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల....
ప్రజల ఆదరణ పొందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం….
*లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తంచేశారు. ఎ9 న్యూస్ మాసాయిపేట: (మెదక్) జులై 19: పదేన్లా గత బి ఆర్ఎస్ నయ వంచన పార్టీ ఓట్లు దండుకొని నిరుపేదలకు ఏ ఒక్క గ్రామంలో....
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కలిసిన మాసాయిపేట బిజెపి నాయకులు….
ఎ9 న్యూస్ ,మాసాయిపేట,, మెదక్, జులై 19: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావుని మసాయిపేట బీజేపీ మండలం నేతలు కలవడం జరిగింది అని మొలుగు నాగేందర్ రెడ్డి అన్నారు....
ఎస్.ఎఫ్.ఐ భారీ ర్యాలీ తో దద్దరిల్లిన తొర్రూర్ పట్టణం….
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఎ9 న్యూస్, తొర్రూర్ ,జూలై 14: ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి పట్ల మధు ఈ సందర్భంగా మాట్లాడుతూ, తొర్రూర్ బస్ స్టాండ్....
















