నిజామాబాద్
ఆర్మూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి,…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పరిసర ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం, శనివారం ఉదయం సుమారు 11:00 గంటల....
ఆర్మూర్లో కోర్టు స్టే ఉన్నా సెల్లార్ నిర్మాణం
ఆర్మూర్లో కోర్టు స్టే ఉన్నా సెల్లార్ నిర్మాణం – మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు… A9 న్యూస్ ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కోటి రూపాయల బిల్డింగ్ సమీపంలో కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ....
కొలిప్యాక్ గ్రామంలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన…
ముదిరాజ్ సంఘం నుంచి విరాళం… ఆర్మూర్: 12-03-2026 గురువారం కొలిప్యాక్ ముదిరాజ్ సంఘ పెద్దల ఆహ్వానం మేరకు కొలిప్యాక్ గ్రామంలోని పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపనతో పాటు నూతన దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో ముదిరాజ్....
ఘనంగా అన్నపూర్ణ ఆర్మూర్ నిర్మల్ రీజియన్ మీట్….
A9 న్యూస్ ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో గురువారం రోజు రాత్రి లయన్ డాక్టర్ ఎం.రాజన్న, రీజియన్ చైర్మన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320డి.....
వన్నెల్ (కే) జెడ్పిహెచ్ఎస్ పాఠశాలకు సైన్స్ ల్యాబ్ మంజూరు…
భూమి పూజ ఘనంగా…. ఆర్మూర్: నందిపేట్ మండలం వన్నెల కే గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి ఏడబుల్యూపి నిధుల నుంచి రూ.13 లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేయించడంలో....
MPUPS పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు….
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో గల మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి స్కూలు యొక్క యూనిఫామ్స్ (డ్రెస్,టై,బెల్ట్,షూస్)వంటి వాటిని....
ఎన్టీఆర్ కాలనీ రోడ్డు సమస్యకు పరిష్కార దిశగా కీలక ముందడుగు…..
A9 న్యూస్ ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ రోడ్డు సమస్యపై స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు కలిసి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య పరిష్కారానికి ఆశలు చిగురించాయి. గురువారం ఉదయం మన వార్డు....
దేగం ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేత….
ఆలూరు మండలం దేగం గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు ఆర్వో వాటర్ ప్లాంట్ అందజేసిన ఉజ్వల వ్యవస్థాపకులు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆలూరు ఎంఈఓ ఎం నరేందర్ హాజరై ఈ యొక్క....
నాగర్ కర్నూల్ ఘటనపై ఆర్మూర్లో తీవ్ర నిరసన ర్యాలీ….
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేరా గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా జరిగిన అసాంఘిక హింసాత్మక చర్యలను ఖండిస్తూ, రజక దంపతులు గణేష్–మౌనికలపై జరిగిన దాడి మరియు వారి పసిపాప మరణానికి దారితీసిన ఘటనపై తీవ్ర....
మిర్ధపల్లి లో రక్తదాన శిబిరం….
ఆలూరు మండలం,మిర్ధపల్లి గ్రామంలో ప్రాణదార బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ యల్లా సాయిరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం ప్రతి ఒక్క యువకుడు చేయాల్సిన మహత్తర....














