తెలంగాణ
త్వరలో సామాన్యులకు అందుబాటులోకి రానున్న నిత్యవసర సరుకుల ధరలు…..
హైదరాబాద్:సెప్టెంబర్ 19 దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు గుడ్న్యూస్. చిన్నచిన్న ఉద్యోగాలు, పనులు చేసుకుంటూ నెలవారీ ఖర్చులు భారం అవుతున్నాయని భావించే వారికి ఇకనుంచి కాస్త ఉపశమనం లభించనుంది. జీఎస్టీ....
కోటార్మూర్ స్మశాన వాటికలో వృధాగా పడేసిన హరితహారం మొక్కలు…..
*మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజల ఆగ్రహం… *కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెచ్చిన మొక్కలు వాడుక లేక వృథా… A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్ స్మశాన వాటికలో తెలంగాణ....
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన – ఆవుల రాజిరెడ్డి గారు…
నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి గారు ముఖ్యమంత్రికి పలు....
5.8 కిలోల మాదక ద్రవ్య రవాణా – ఇద్దరు యువకుల అరెస్ట్, లారీ స్వాధీనం…
మాసాయిపేట, సెప్టెంబర్ 18: ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు యువకులు పాపిస్టా పౌడరు రవాణా చేస్తూ పోలీసులకి అడ్డంగా చిక్కారు. నమ్మదగిన సమాచారం మేరకు, మాసాయిపేట గ్రామ శివారులోని బాబా రాందేవ్ రాజస్థాన్ దాబా....
పెన్షన్ల పెంపు కోసం డొంకేశ్వర్ MRO ఆఫీస్ ముట్టడి…..
డొంకేశ్వర్ : ఈ రోజు MRPS, VHPS, CHPS డొంకేశ్వర్ మండల కమిటీ ఆధ్వర్యంలో పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల మంజూరుకోసం డొంకేశ్వర్ మండల కేంద్రంలోని MRO ఆఫీస్ ను ముట్టడి చేశారు.....
దుర్గామాత నవరాత్రి నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి….
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడి…. A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో నిర్వాహకులు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. డీజేలు, టపాసులు పూర్తిగా....
గ్రామంలోని పలు సమస్యలకై సెక్రెట్రీకి వినతిపత్రం అందజేసిన అఖిల భారత రైతు సంఘం సభ్యులు…..
జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో సమస్యలకై గ్రామ సెక్రెట్రీ కి వినతిపత్రం అందజేశారు,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా తయారయ్యిందని దాని వల్ల ఆరోగ్య సమస్యలు....
తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ : జెండా, ఎజెండా ఇదే..
తెలంగాణ రాజకీయాల్లోకి మరో పార్టీ పుట్టుకొచ్చింది. బీసీ రిజర్వేషన్లు, రాజ్యాధికారం కోసం కొత్త పార్టీని స్థాపిస్తానని ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. బుధవారం (2025, సెప్టెంబర్ 17)....
విశ్వకర్మ జయంతి వేడుకల్లో మహాసభ నేతలు పాల్గొన్నారు….
నిజామాబాద్: అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి ఈరోజు విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన యజ్ఞ....
తెలంగాణ నూతన విద్యా విధానం సమీక్ష – సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య వ్యాఖ్యలు:
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ నూతన విద్యా విధానం సమీక్షలో చేసిన ప్రసంగం యొక్క ముఖ్యమైన పాయింట్లు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. 1. విద్యా విధానంలో సమూల మార్పులు అనివార్యం → ప్రస్తుత విధానంలో....
















