తెలంగాణ
తెలంగాణలో పెరిగిన చలి….
హైదరాబాద్:నవంబర్ 13 తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత గణనీయంగా పెరగడంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. కొమురం భీం- ఆసిఫాబాద్ జిల్లాలోని....
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన కూరగాయల ధరలు……
వరంగల్ జిల్లా:నవంబర్ 13 తెలుగు రాష్ట్రాల్లో కూర గాయల ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని చూస్తున్నాయి.. కూరగాయల ధరలు పెరగడంతో మధ్యతరగతి పై ప్రభావం పడుతుంది, పలు రకాల కూరగాయలు కిలో రూ”100కు చేరాయి,....
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి పోలీసు అధికారి….
ములుగు జిల్లా:నవంబర్ 12 లంచం తీసుకుంటున్న ఎస్ఐ,కానిస్టేబుల్ ను ఏసీబీ అధికారులు మంగళ వారం రాత్రి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.డబుల్ బెడ్రూమ్ ఇంటికి....
మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష….
మద్యం తాగి ,ద్విచక్ర వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు మంగళవారం నాడు ఆర్మూర్ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి గట్టు గంగాధర్ రెండు రోజుల జైలు శిక్ష విధించారని జక్రాన్ పల్లి ఎస్ ఐ....
ఢిల్లీ కారు బాంబు ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య…
హైదరాబాద్:నవంబర్ 11 ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు బ్లాస్టింగ్ ఘటన సోమవారం సాయంత్రం తీవ్ర విషాదాన్ని నింపింది, ఈ ఘటనలో మృతుల సంఖ్య తాజాగా పెరిగింది, స్థానిక ఆస్పత్రిలో చికిత్స....
_తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఇక నుంచి గజగజ వణకాల్సిందే…
చలికాలం వచ్చేసింది. ఇక నుంచి గజగజ వణకాల్సిందే. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ....
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన – తాజా పరిస్థితి (నవంబర్ 11, 2025 వరకు)…..
సంఘటన స్థలం: ఢిల్లీ ఎర్రకోట (Red Fort) సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద సమయం: నవంబర్ 10, సాయంత్రం 6:52 గంటలకు వాహనం: Hyundai i20 — రిజిస్ట్రేషన్ నంబర్ HR26CE7674 📋....
మధ్యాహ్న భోజనం తిన్న 17 మంది విద్యార్థులకు అస్వస్థత…..
కరీంనగర్ జిల్లా: నవంబర్10 కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశా లలో విద్యానభ్యసిస్తున్న విద్యార్థులు సోమవారం మధ్యాహ్న భోజనం తిన్న తరువాత 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.వెంటనే....
ఖానాపూర్లో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం…..
ఆర్మూర్, నవంబర్ 10: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామం సోమవారం భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. గ్రామ వీడిసి ఆధ్వర్యంలో నిర్వహించిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గోదావరి....
రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్!…
జూబ్లీహిల్స్లో జెండా పాతేది ఎవరు..? హైదరాబాద్:నవంబర్ 10 తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆసక్తి ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికకు దాదాపు అన్ని....















